ఆధ్యాత్మికంహోమ్

బీచుపల్లి స్వామి కి ఘనంగా పూజలు

#BichupallyAnjaneyaswamy

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం నడిగడ్డ భక్తుల ఇలవేల్పు బీచుపల్లి శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో శనివారం సందర్భంగా ఉదయమే పవిత్ర కృష్ణ జలాలతో అభిషేకం,పంచామృతాభిషేకం ఆకు పూజ పూజలు నిర్వహించారు. దేవాలయ ఈవో పురందర కుమార్, అర్చకులు,వాల్మీకి పూజారులు ఆధ్వర్యంలో భక్తులకు అందుబాటులో ఉండి సేవలందించారు.

Related posts

ఏప్రిల్ 3న రాబోతోన్న ‘రాకాస’

Satyam News

ప్రభుత్వ ఖర్చులతో స్వదేశానికి చేరిన గల్ఫ్ కార్మికుని మృతదేహం

Satyam News

కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాల నిర్వహణ

Satyam News

ఆంధ్రప్రదేశ్ మేల్కొంది దేశం, ప్రపంచం చూస్తోంది!

Satyam News

ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం: 21 మంది మృతి

Satyam News

ప్రధాని మోడీ ఈ సారి ప్రత్యేక తలపాగా….

Satyam News

Leave a Comment