పిల్లల్ని చిత్రహింసలు పెట్టిన తల్లిదండ్రులు
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణంలో ఇద్దరు చిన్నారులను వారి తల్లిదండ్రులు తీవ్రంగా హింసించిన ఘటన కలకలం రేపింది. స్థానికుల సమాచారం మేరకు నకిరికంటి రవి, ఇందు దంపతులు హుజూర్నగర్లో అద్దె ఇంటిలో నివాసం ఉంటూ...
