ఇరాన్ తో చర్చలకు పాక్ చేరుకున్న జేడీవాన్స్
గల్ఫ్ లో కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు శాశ్వత శాంతి ఒప్పందం కుదుర్చే లక్ష్యంతో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ శనివారం పాకిస్థాన్కు చేరుకున్నారు. ప్రపంచ ఇంధన సరఫరాలపై తీవ్ర ప్రభావం చూపుతున్న ఈ యుద్ధం...
