బకాయిల కోసం ఎదురు చూసి కన్నుమూసిన రిటైర్డ్ ఎస్సై
ఖమ్మం జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఉద్యోగ విరమణ చేసి ఏడాది దాటినా రావాల్సిన బకాయిలు అందక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ, అనారోగ్యంతో బాధపడుతున్న రిటైర్డ్ ఏఆర్ ఎస్సై కె. మైసయ్య మృతిచెందారు. కుటుంబాన్ని...
