28.7 C
Hyderabad
April 20, 2024 06: 12 AM

Tag : Government of Telangana

Slider ముఖ్యంశాలు

అక్టోబర్ 13నుంచి దసరా సెలవులు

Satyam NEWS
రాష్ట్రంలో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగల్లో దసరా మొదటి వరుసలో ఉంటుంది. అందుకే స్కూల్స్, కాలేజీలకు ముందుగానే సెలవులు ప్ర‌క‌టించారు.ఈ సంద‌ర్భంగా బతుకమ్మ, దసరా పండుగలను పురస్కరించుకొని రాష్ట్రంలోని బడులకు విద్యాశాఖ సెలవులు ప్రకటించింది....
Slider ముఖ్యంశాలు

కానిస్టేబుల్ అభ్యర్ధులకు ప్రభుత్వ శిక్షణ

Satyam NEWS
తెలంగాణ ఎస్‌ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు శిక్షణ ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఎస్ఐ ఫలితాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా, ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు అక్టోబర్‌లో ట్రైనింగ్ ఇవ్వనుందంట. మొత్తం...
Slider హైదరాబాద్

దశాబ్ది వేడుకలకు సిద్ధమైన తెలంగాణా

Satyam NEWS
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు తెలంగాణ ముస్తాబైంది. 2014 జూన్ 2న ఏర్పడిన తెలంగాణ, 9 ఏళ్లు పూర్తి చేసుకుని, పదో ఏట అడుగుపెడుతోంది. ఈ నేపథ్యంలో రేపట్నుంచి 21 రోజుల పాటు అంగరంగ...
Slider ముఖ్యంశాలు

ఇంటి నిర్మాణ అనుమతుల జాప్యం: 29 అధికారులకు జరిమానా

Satyam NEWS
రాష్ట్రంలో భవననిర్మాణ అనుమతులను సకాలంలో అందించాలన్న TSbPASS చట్టానికి విరుద్ధంగా అనుమతులకై దరఖాస్తులు అందిన 15 రోజులను మించినా  అనుమతులు జారీ చేయని 29 మంది  మున్సిపల్ కమీషనర్లు, సైట్, టెక్నీకల్ వెరిఫికేషన్ అధికారులకు...
Slider రంగారెడ్డి

రోస్టర్ కం మెరిట్ ఆధారంగా ఉపాధ్యాయుల ప్రమోషన్లు ఇవ్వాలి

Satyam NEWS
ఉపాధ్యాయుల ప్రమోషన్లు గతంలో ఇచ్చినట్లుగా  రోస్టర్ కం మెరిట్ ఆధారంగా ఇవ్వాలని మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ శివార్చక విజయ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నాగర్...
Slider ప్రత్యేకం

ఉజ్జయిని మహంకాళి అమ్మవారి సేవలో గవర్నర్

Satyam NEWS
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందర్య రాజన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గంగపుత్ర మహిళా అధ్యక్షురాలు ఏ కే స్వరూప, సీనియర్...
Slider ప్రత్యేకం

వరద సాయంలోనూ తెలంగాణపై కేంద్ర బీజేపీ ప్రభుత్వం వివక్ష

Satyam NEWS
బీజేపీ ప్రభుత్వ పక్షపాత వైఖరిని మరోసారి ‌ఎండగట్టిన ఎమ్మెల్సీ కవిత 2020 లో భారీ వర్షాలు, వరదలతో  తీవ్రంగా నష్టపోయిన హైదరాబాద్‌ ప్రజలకు సాయం అందించడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా వివక్ష చూపుతుందని...
Slider జాతీయం

టీబీ నిర్మూలనలో తెలంగాణ రాష్ట్రానికి మూడు పతకాలు

Satyam NEWS
టీబీ నిర్మూలనకు చేస్తున్న విశేష కృషికి గుర్తింపుగా కేంద్ర వైద్యారోగ్యశాఖ రాష్ట్రంలోని మూడు జిల్లాలకు అవార్డులు ప్రకటించిన సంగతి తెలిసిందే. గురువారం ప్రపంచ టీబీ నిర్మూలన దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో...
Slider సంపాదకీయం

తెలుగు రాష్ట్రాలకు పట్టిన మాదక ద్రవ్యాల తెగులు

Satyam NEWS
డ్రగ్స్…. ఇప్పటి వరకూ సినిమాల్లోనే చూసిన మనం ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ ‘డ్రగ్స్’. తెలంగాణలో ‘వైట్ ఛాలెంజ్’ పేరుతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్...