తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ములుగు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సురక్ష దివస్ ర్యాలీ నిర్వహించారు. సురక్ష దివాస్ ర్యాలీ ములుగు జిల్లా పోలీస్ శాఖ ఎస్పీ గౌస్...
పోలీసులపై తెగబడి దౌర్జన్యం చేస్తున్నా కూడా వైఎస్ఆర్ టిపి అధ్యక్షురాలు వై ఎస్ షర్మిల, ఆమె తల్లి వై ఎస్ విజయలక్ష్మిపై కఠిన చర్యలు తీసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఎందుకు వెనకడుగు వేస్తున్నది? ఈ...
తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ దర్యాప్తు ఊపందుకుంటోంది. ఇప్పుడు ఈ వ్యవహారంపై విచారణ జరుపుతున్న తెలంగాణ పోలీసులు బీజేపీ అగ్రనేత, పార్టీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్కు సమన్లు పంపారు. నవంబర్...
తెలంగాణ రాష్ట్రంలో సీఈవో టీమ్ తో కలిసి ఫంక్షనల్ వర్టికల్స్ సిస్టమ్ ను సమర్ధవంతంగా అమలు చేసినందుకు సీఐడి అధికారి బిజ్జ కేశవులు డీజీపీ ఎం మహేందర్ రెడ్డి నుంచి నగదు బహుమతి అందుకున్నారు....
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు ఆనంద్ కుమార్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నాయకుడు, మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై జరిగిన హత్యాయత్నం కుట్రను ఖండించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్...
రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి నియంత్రణకు ప్రత్యేక యాక్షన్ ప్లాన్తో ముందుకెళ్తునట్లు ఐజీపీ రాజేష్ కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై పోరాటాన్ని వేగవంతం చేసే ప్రయత్నంలో భాగంగా జిల్లాల పోలీస్ కమిషనర్లు,...
తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ఏడుగురు ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్ లు ఇస్తూ బుధవారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2018 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారులకు జిల్లా అడిషనల్ ఎస్పీ అడ్మిన్...
హైదరాబాద్ నగరంలో సింగరేణి కాలనిలో ఆరు సంవత్సరాల గిరిజన బాలికపై అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన నిందితుణ్ణి వెంటనే అరెస్ట్ చేసి ఉరి శిక్ష అమలు చేయాలని, చైత్ర కుటుంబనికి...
సైబర్ నేరాలను అరికట్టేందుకు ప్రజలకు నూతన పరిజ్ఞాన ప్రయోజనాలను వివరించి చైతన్య పర్చాలను రాష్ట్ర డీజీపీ డాక్టర్ ఎం.మహేందర్ రెడ్డి తెలిపారు. మంగళవారం హైదరాబాద్ నుండి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆదిలాబాద్ జిల్లా...