ఐటీ అధికారుల పేరు చెప్పి గుంటూరులో ఘరానా మోసానికి పాల్పడ్డారు నిందితులు. బాధితుల కథనం ప్రకారం.. నగరంలోని పాత గుంటూరు ప్రగతి నగర్లో నివాసం ఉంటున్న యర్రంశెట్టి కల్యాణి ఇంటికి కారులో ముగ్గురు వ్యక్తులు...
హైదరాబాద్ నుంచి తిరువనంతపురం వెళ్తున్న శబరి ఎక్స్ప్రెస్ (17230)కు గుంటూరు వద్ద పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఈ రైలు నల్లపాడు-గుంటూరు సెక్షన్లో ప్రయాణిస్తున్న క్రమంలో పట్టాలపై దుండగులు కట్టిన ఇనుపరాడ్డును...
మంగళగిరి పట్టణంలో అనుమానిత వ్యక్తులు సంచరిస్తున్నట్లు గత కొన్ని రోజులుగా వదంతులు వినిపిస్తున్నాయి. పిల్లల్ని అపహరించే ముఠా తిరుగుతోందన్నప్రచారం ప్రజల్నికంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రెండు రోజుల క్రితం పట్టణంలోని పార్కు రోడ్ చివర ఉన్నయాదవ...
గుంటూరు నడి బొడ్డున ఉన్న కనకదుర్గ దేవాలయాన్ని ప్రొక్లయినర్లతో కూల్చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బతినే ఈ చర్యను మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా చేసేయడంతో పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు....