గుంటూరుహోమ్

ఆంధ్ర ప్రదేశ్ లో 2 ఫేక్ యూనివర్సిటీలు

#Amaravati

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రెండు ఫేక్ యూనివర్సిటీ లు ఉన్నట్లు యూజీసీ గుర్తించింది. అదేవిదంగా దేశవ్యాప్తంగా 32 యూనివర్సిటీలను నకిలీవిగా గుర్తిస్తూ యూజీసీ ప్రకటన చేసింది. ఈ సంస్థలు జారీచేసే డిగ్రీలకు గుర్తింపు ఉండదని, ఉద్యోగాలకు, ఉన్నత చదువులకు ఇవి చెల్లవని స్పష్టం చేసింది. ఫేక్ జాబితాలో ఢిల్లీలో 12, యూపీలో 4 ఉండగా.. ఏపీలో గుంటూరుకు చెందిన క్రైస్ట్ న్యూ టెస్టమెంట్, విశాఖలోని బైబిల్ ఓపెన్ వర్సిటీలు ఉన్నాయి. కర్ణాటక, మహారాష్ట్ర, కేరళలోనూ నకిలీ వర్సిటీలున్నాయి. విద్యార్థులు చేరేముందే సంస్థ గుర్తింపును పక్కాగా చూసుకోవాలని యూజీసీ తీవ్రంగా హెచ్చరించింది.

Related posts

లోడర్ ఎక్సవేటర్ యంత్రాలతో రైతులకు మేలు

Satyam News

లోక్ సభ స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం

Satyam News

చౌడేశ్వరి హత్య కేసులో సీఐ సస్పెన్షన్

Satyam News

ఇరాన్‌పై దాడుల మీద ఇజ్రాయెల్ ప్రకటన

Satyam News

రూ 4.82 కోట్ల విలువైన చైనా బాణసంచా పట్టివేత

Satyam News

జగన్‌ ఎర్రబస్సు కామెంట్.. వైసీపీని ముంచేసింది!

Satyam News

Leave a Comment