గుంటూరుహోమ్

ఆంధ్ర ప్రదేశ్ లో 2 ఫేక్ యూనివర్సిటీలు

#Amaravati

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రెండు ఫేక్ యూనివర్సిటీ లు ఉన్నట్లు యూజీసీ గుర్తించింది. అదేవిదంగా దేశవ్యాప్తంగా 32 యూనివర్సిటీలను నకిలీవిగా గుర్తిస్తూ యూజీసీ ప్రకటన చేసింది. ఈ సంస్థలు జారీచేసే డిగ్రీలకు గుర్తింపు ఉండదని, ఉద్యోగాలకు, ఉన్నత చదువులకు ఇవి చెల్లవని స్పష్టం చేసింది. ఫేక్ జాబితాలో ఢిల్లీలో 12, యూపీలో 4 ఉండగా.. ఏపీలో గుంటూరుకు చెందిన క్రైస్ట్ న్యూ టెస్టమెంట్, విశాఖలోని బైబిల్ ఓపెన్ వర్సిటీలు ఉన్నాయి. కర్ణాటక, మహారాష్ట్ర, కేరళలోనూ నకిలీ వర్సిటీలున్నాయి. విద్యార్థులు చేరేముందే సంస్థ గుర్తింపును పక్కాగా చూసుకోవాలని యూజీసీ తీవ్రంగా హెచ్చరించింది.

Related posts

రైతు భరోసా నిధుల విడుదల కు ముహూర్తం ఖరారు

Satyam News

ఘనంగా ముగిసిన జిల్లా పోలీసు వార్షిక క్రీడా సంబరాలు

Satyam News

గృహ ప్రవేశం లో గుండె పోటు… సో.. శాడ్

Satyam News

రంజాన్ సందర్భంగా రేవంత్ ఇఫ్తార్ విందు

Satyam News

నేర ప్రవృత్తిని విడనాడి మంచి పౌరులుగా జీవించండి

Satyam News

పీ ఓ కే లో ఉగ్రరూపం దాల్చిన నిరసనలు

Satyam News

Leave a Comment