మానవహక్కుల మండల్ ఉపాధ్యక్షుడిగా చించొలే
జాతీయ మానవ హక్కుల సంఘం కుత్బుల్లాపూర్ మండల్ ఉపాధ్యక్షుడిగా గాజులరామారం బాలయ్యనగర్కు చెందిన చించొలే సాయికుమార్ నియమితులయ్యారు. తెలంగాణ రాష్ట్ర చైర్మన్ నవోదయ సిద్దార్థ ఆయనకు కూకట్ పల్లి లో నియామకపత్రం అందజేశారు.ఈ సందర్భంగా...
