రంగారెడ్డిహోమ్

మానవహక్కుల మండల్ ఉపాధ్యక్షుడిగా చించొలే

జాతీయ మానవ హక్కుల సంఘం కుత్బుల్లాపూర్ మండల్ ఉపాధ్యక్షుడిగా గాజులరామారం బాలయ్యనగర్‌కు చెందిన చించొలే సాయికుమార్ నియమితులయ్యారు.

తెలంగాణ రాష్ట్ర చైర్మన్ నవోదయ సిద్దార్థ ఆయనకు కూకట్ పల్లి లో నియామకపత్రం అందజేశారు.ఈ సందర్భంగా సాయికుమార్ మాట్లాడుతూ మండలం లో మానవహక్కుల పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తానని, సోదరభావం, సామాజిక సమత కోసం తన వంతు కృషి చేస్తానని తెలిపారు.

అనంతరం సభ్యులు ఆయనను అభినందించారు.కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా అధ్యక్షులు డా. బొర్రాన్ బాబు రావు, సాయికిరణ్, ఫెరోజ్ అలీ, మొహ్మద్ ఖురేషి, విజయ్, నందన్, మహేష్, భీంరావు, దిగంబర్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఫేక్ జీవో లతో ప్రభుత్వ భూమి కొట్టేసిన వైసీపీ లీడర్

Satyam News

సోలార్ మాడ్యూల్ తయారీ యూనిట్‌ ప్రారంభించిన సీఎం

Satyam News

గ్రూప్-1 ఆఫీసర్స్‌ మెడకు వైసీపీ పాపం..110 మందిపై బదిలీ వేటు.!

Satyam News

బకారంలో రేవ్ పార్టీ భగ్నం చేసిన పోలీసులు

Satyam News

ఇళ్ల స్థలాల లబ్ధిదారులను తక్షణమే ప్రకటించాలి

Satyam News

బస్సు సేవలకు అడ్డంకులు సృష్టిస్తే కఠిన చర్యలు

Satyam News

Leave a Comment