33.7 C
Hyderabad
February 13, 2025 20: 47 PM

Tag : Narendra Modi

Slider జాతీయం

ఏపి, తమిళనాడును కలుపుతూ జాతీయ రహదారి

Satyam NEWS
రాష్ట్రంలోని రహదారులను జాతీయ రహదారులుగా మారుస్తూ ఇప్పటికే పలు నిర్ణయాలను తీసుకున్న కేంద్రం తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. మొత్తంగా 84 కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్ ను, తమిళనాడును కలుపుతూ కొత్తగా జాతీయ రహదారిని నిర్మించబోతున్నారు....
Slider జాతీయం

రాజకీయ వివాదం రేపుతున్న గంగాసాగర్ మేళా

Satyam NEWS
పురాతన హిందూ మతపరమైన ఉత్సవాలు రెండూ తృణమూల్ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ  మధ్య రాజకీయ వాగ్వాదానికి సంబంధించిన అంశాలుగా మారాయి. గంగాసాగర్ మేళా రెండు నదుల సంగమం ప్రధానమైన కూడలిలో జరిగే అతి...
Slider ప్రత్యేకం

చంద్ర బాబు ప్రపోజల్‌కి మోడీ ఫుల్‌ ఖుషీ…!

Satyam NEWS
నదుల అనుసంధానం అనేది ఓ బృహత్కార్యం. ఏదో చిన్న చిన్న ప్రాజెక్టులు కట్టడం కాదు. రెండు నదులను అనుసంధానం చేయడం అంటే సాదాసీదా వ్యవహారం కాదు. బోలెడు నిధులతో పాటు పలు రాష్ట్రాల మధ్య...
Slider ముఖ్యంశాలు

ఇండియా కాదు ఘమండియా

mamatha
ప్రతిపక్ష నాయకులు ఏర్పాటు చేసిన కూటమికి ప్రధాని మోడీ కొత్త పేరు పెట్టారు. అది ‘ఇండియా’ కాదని, ‘ఘమండియా‘ (పొగరుబోతు) కూటమి అని అభివర్ణించారు. పేదలకు వ్యతిరేకంగా వాళ్లు పన్నుతున్న కుట్రలను దాచేందుకు విపక్షాలు...
Slider జాతీయం

మణిపూర్‌ ఘటనపై ప్రధాని సీరియస్‌

mamatha
మణిపూర్‌లో కుకీ తెగకు చెందిన ఇద్దరు మహిళలను నగ్నంగా ఉరేగించి.. సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల ముందర కార్యకలాపాలకు సహకరించాలని ప్రతిపక్షాలకు...
Slider

చంద్రయాన్ – 3 ఇండియా కలలను నిజం చేయాలి

mamatha
భారత అంతరిక్ష సంస్థ (ఇస్రో) ఇండియా కలల్ని నిజం చేస్తూ చంద్రయాన్– 3 ని విజయవంతంగా ప్రయోగించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. జులై 14న చంద్రయాన్‌‌ – 3 ప్రయోగం సందర్భంగా ఆయన...
Slider ముఖ్యంశాలు

మోదీ పర్యటన పై సీపీఐ నిరసన

mamatha
విభజన హామీలను అమలు చేయకుండా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న నరేంద్ర మోడీ రాకను నిరసిస్తూ రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శంషాబాద్ లో ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి...
Slider ఆదిలాబాద్

గిరిజన యూనివర్సిటీని వెంటనే ప్రారంభించాలని డిమాండ్

mamatha
మంత్రి కేటీఆర్ చేపట్టిన చేనేత పోస్ట్ కార్డ్స్ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని గన్ పార్క్ వద్ద గిరిజన రిజర్వేషన్ల కోసం ప్రధానికి పోస్ట్ కార్డ్స్ ఉద్యమాన్ని ప్రారంభించిన బీ.ఆర్.ఎస్. పార్టీ గిరిజన విద్యార్థి విభాగం...
Slider ప్రత్యేకం

మాటలు చెప్పడం తప్ప మోదీకి ఏమీ చేతకాదు

mamatha
నరేంద్రమోదీ ప్రభుత్వం తెలంగాణకు ప్రత్యేకంగా ఇచ్చింది ఏమీ లేదని మంత్రి కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. శనివారం బీఆర్ఎస్ కార్యాలయంలో నిజామాబాద్ నేతలతో సమావేశం అయిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ నరేంద్ర మోదీ మాటలు చెప్పడం...
Slider జాతీయం

మిషన్ మోడ్ లో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాల కల్పన

mamatha
యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యాన్ని ఇస్తోందని కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కౌశల్ కిషోర్ అన్నారు. వివిధ శాఖల్లో ఉద్యోగాలకు ఎంపికైన 71 వేల...