పశ్చిమ బెంగాల్ పంచాయితీ పోలింగ్ రక్తసిక్తం
పేలిన తుపాకి, కత్తిపోట్లు:12 మంది మరణం పశ్చిమబెంగాల్ లో పంచాయతీ ఎన్నికలు హింసాత్మకంగా మారాయి. ఎన్నికల సందర్భంగా చెలరేగిన ఘర్షణల్లో 12 మంది మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. అనేక ప్రాంతాలలో హింసాత్మక సంఘటలను...