రాష్ట్రంలో నాలుగేళ్లుగా జరుగుతున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల హత్యలపై, అత్యాచారాలపై, శిరోమండనాలపై దాడులపై ‘పిడికెడు ఆత్మగౌరవం కోసం’ పేరిట ఒంగోలులోని మల్లు లింగయ్య గారి భవన్ లో శని వారం ఉదయం 10...
ఒంగోలు మున్సిపల్ ఆర్ ఐ. కత్తి లక్ష్మీ నరశింహ శంకర్ బాబు లంచం తీసుకోంటూ అవినీతి నిరోధక అధికారులకు రెడ్ హ్యాండ్ గా దొరికిపోయారు. ఒంగోలు లోని స్ధానిక రామ్ నగర్ మొదటి లైన్...
మాట్రిమోనియల్ సైట్లతో అమాయక ఆడవాళ్ళను మోసం చేసిన ఘరానా సైబర్ మోసగాడిని ప్రకాశం జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడకు చెందిన బాల వంశీకృష్ణ ఎలియాస్ ప్రతాపనేని రాజేష్ కుమార్ పెళ్లి పేరుతో తనను...
గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాధించాలంటే స్థానిక సంస్థలకు పాలకవర్గాలు ఎంతైనా అవసరమని, స్థానిక సంస్థలకు ఎన్నికలను యధాతధంగా నిర్వహించడానికి హై కోర్ట్ ఇచ్చిన తీర్పు ను స్వాగతిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ ఒంగోలు...
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రైతు వ్యతిరేక బిల్లులను తెలుగుదేశం పార్టీ వ్యతిరేకిస్తోందని, రైతులకు కనీస మద్దతు ధర ప్రకటించకుండా, రైతులు ఎక్కడైనా అమ్ముకోవచ్చని, దళారీ వ్యవస్థను ప్రోత్సహించే విధంగా ఈ చట్టాలు ఉన్నాయని,...