28.7 C
Hyderabad
April 20, 2024 03: 33 AM

Tag : Srisailam

Slider ముఖ్యంశాలు

రాత్రి వేళల్లో శ్రీశైలానికి వాహనాలు నిషేధం

Murali Krishna
శ్రీశైలం వెళ్లే వాహనాలకు రాత్రి వేళల్లో ప్రయాణం నిషేదిస్తున్నట్లు దోర్నాల ఫారెస్ట్ రేంజర్ విశ్వేశ్వరరావు తెలిపారు. రాత్రి 9 నుంచి ఉదయం 6 వరకు వాహనాలను నిషేధించడం  జరుగుతుందన్నారు. ఇటీవల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా...
Slider ముఖ్యంశాలు

శ్రీశైలంలో మహా శివరాత్రి భారీ వాహనాల దారి మళ్లింపు

Bhavani
శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా భారీ వాహనాలను దారి మళ్లింపు చేస్తున్నట్లు నంద్యాల జిల్లా ఎస్పీ కె. రఘువీర్ రెడ్డి తెలిపారు. శ్రీశైలంలో నేటి నుండి 11.02.2023 నుండి 21.02.2023 వరకు జరుగనున్న...
Slider కర్నూలు

శ్రీశైలంలో భక్తుల ఉచిత సేవలకు అందుబాటులో టోల్ ఫ్రీ నెంబర్లు

Bhavani
శ్రీశైలం మహా క్షేత్రంలో శివరాత్రి పర్వదిన సందర్భాన్ని పురస్కరించుకొని 11 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్ చేసి తెలుపుకోవచ్చని నంద్యాల...
Slider కర్నూలు

మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీశైలం సిద్ధం

Bhavani
నంద్యాల జిల్లా లోని శ్రీశైల మహాపుణ్య క్షేత్రంలో ఈ నెల 11 నుండి 21 వరకు 11 రోజులపాటు నిర్వహించే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించి భక్తులు ఎలాంటి అసౌకర్యాలకు లోను కాకుండా పకడ్బందీ...
Slider కర్నూలు

బస్సుల్లో శ్రీశైలం వెళ్లే భక్తులకు స్పర్శ దర్శనం టిక్కెట్లు

Satyam NEWS
శ్రీశైలం వెళ్లే యాత్రి కులు బస్సు టికెట్ రిజర్వేషన్ చేసుకుంటే స్పర్శ దర్శన టికెట్లనూ అందుబాటులోకి తీసుకురాను న్నట్లు ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకా తిరుమల రావు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంతో పాటు,...
Slider కర్నూలు

26 న శ్రీశైలం కి రాష్ట్రపతి ముర్మూ రాక

Bhavani
ఈ నెల 26న భారత రాష్ట్ర పతి ద్రౌపదీ ముర్మూ శ్రీశైలం పర్యటనకు వస్తున్నారు. అచ్చంపేట మీదుగా ఆమె శ్రీశైలంకు చేరుకుంటారని సమాచారం. శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జునస్వామి దర్శనార్థం రాష్ట్రపతి ద్రౌపదీముర్ము ఈనెల 26న...
Slider ఆధ్యాత్మికం

శ్రీశైలం లో స్పర్శ దర్శనాల నిలిపివేత

Bhavani
భక్తుల రద్దీ పెరుగుతున్న దృష్ట్యా శ్రీశైల పుణ్య క్షేత్రంలో స్పర్శ దర్శనం నిలిపివేశారు. నేటి నుండి ఈనెల 23 వరకు శ్రీశైలం మల్లన్న స్పర్శదర్శనం నిలిపివేసినట్లు ఈవో లవన్న తెలిపారు. భక్తులందరికి సౌకర్యవంతమైన దర్శనం...
Slider కర్నూలు

శ్రీశైలంలో మహాత్మా గాంధీ, పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ

Satyam NEWS
శ్రీశైలం ప్రాజెక్టు కాలనీ మర్చంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన   జాతిపిత మహాత్మా గాంధీ, అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాలను సోమవారం టూరిజం, క్రీడలు శాఖ మంత్రి ఆర్కే రోజా, స్థానిక శాసనసభ్యులు శిల్పా చక్రపాణి...
Slider కర్నూలు

భక్తులతో కిటకిటలాడుతున్న శ్రీశైలం

Bhavani
శ్రీశైలం కార్తీకపౌర్ణమి రెండోవ సోమవారం కావడంతో మల్లన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. నంద్యాల జిల్లా శ్రీశైలం మహా క్షేత్రం భక్తులతో కిటకిట లాడుతోంది. పాతాళగంగలో పుణ్యస్నానాలను భక్తులు ఆచరిస్తున్నారు. గంగాధర మండపం,ఉత్తర శివమాడ వీధిలో...
Slider కర్నూలు

బెళగావ్ నుంచి శ్రీశైలం వరకు పాదయాత్ర సంకల్పించిన శ్రీశైల జగద్గురు స్వామి

Bhavani
లోకం బాగుండాలని సంకల్పిస్తూ 650 కిలోమీటర్ల మహాపాదయాత్రకు జగద్గురు పీఠాధిపతి స్వామి వారు శ్రీకారం చుట్టారు. కర్ణాటక రాష్ట్రంలోని బెలగాం జిల్లా యడ్యూరు క్షేత్రం నుంచి శ్రీశైలం క్షేత్రం వరకు శ్రీశైల జగద్గురు పీఠాధిపతి...