28.7 C
Hyderabad
April 20, 2024 03: 52 AM

Tag : summer

Slider ముఖ్యంశాలు

తెలంగాణలో దంచికొడుతున్న ఎండలు

Satyam NEWS
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల మార్క్ ను దాటాయి. ఉదయం నుంచే మొదలవుతున్న ఉక్కపోత తో ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారు. రాబోయే 5 రోజుల పాటు మరింత తీవ్రంగా ఉష్ణోగ్రతలు ఉంటాయని వాతావరణ శాఖ...
Slider ప్రత్యేకం

ఎండలు మండిపోతున్నాయి జాగ్రత్తగా ఉండండి

Satyam NEWS
తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్ ప్రకటించింది. మాడు పగిలే ఎండా కాలం స్టార్ట్ అయింది.. జాగ్రత్తలు తీసుకోండి..అంటూ హితవు పలికింది. తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకీ ఎండలు మండి పోతున్నాయి. మార్చి నెల...
Slider ప్రత్యేకం

వడగాలులతో అప్రమత్తంగా ఉండండి

Satyam NEWS
ఏపీ లో నేడు 84 మండలాల్లో వడగాల్పులు, ఎల్లుండి 130 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. మిగిలిన చోట్ల కూడా ఎండ ప్రభావం చూపే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది....
Slider విజయనగరం

వేసవి లో వర్షం.. విజయనగరం లో విచిత్రం..!

Bhavani
మీరు చదివిన క్యాప్షన్… అదేనండీ శీర్షిక… అబ్బ…హెడ్డింగ్ నిజమే. విజయనగరం లో గత మూడు రోజుల నుంచే మధ్యాహ్నం మూడు అయ్యేసరికి వాతావరణం మారిపోతోంది. అప్పటివరకు మాడు పగిలే ఎండతో బయట కాలు పెట్టాలన్న…...
Slider మహబూబ్ నగర్

దంచి కొడుతున్న ఎండలు

Satyam NEWS
గత వారం రోజుల నుండి ఎండలు దంచి కొడుతున్నాయి. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో గత వారం రోజుల నుండి భానుడి ప్రతాపంతో వృద్ధులు పిల్లలే గాక యువకులు సైతం ఎండ తాపానికి...
Slider విశాఖపట్నం

మరో మూడు రోజుల పాటు నిప్పుల కొలిమి

Bhavani
ఉక్కపోత, వడగాలులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు వాతావరణ శాఖ మరో కీలక హెచ్చరిక జారీ చేసింది. వచ్చే 3 రోజులు కూడా ఎండలు తీవ్రంగా ఉంటాయని విశాఖ వాతావరణ శాఖ డైరెక్టర్ సునంద చెప్పారు....
Slider జాతీయం

ఎల్ నినో: వచ్చేది మంట పుట్టించే ఎండలు

Satyam NEWS
ఈ ఏడాది ఎండలు మండిపోతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తున్నది. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఈశాన్య రాష్ట్రాలు, దక్షిణ పీఠభూమి...
Slider మహబూబ్ నగర్

జాగ్రత్తలు తీసుకోకపోతే అంతే.. ప్రజలను హెచ్చరించిన కమిషనర్

Satyam NEWS
మండుతున్న ఎండలను దృష్టిలో పెట్టుకొని ఈ వేసవి కాలంలో కొల్లాపూర్ మున్సిపాలిటీ ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే తర్వాత ఏమీ చేయలమని  కొల్లాపూర్ మున్సిపల్ కమిషనర్  సొంటే రాజయ్య  ప్రజలను  ముందస్తుగా హెచ్చరించారు. గురువారం...
Slider ప్రత్యేకం

మే లో మండుద్ధి: ఏప్రిల్ నుంచే వడగాలులు

Sub Editor 2
ఈ ఏడాది వేసవిలో ఎండలు ఎక్కువగా ఉండనున్నాయి . ఈ మేరకు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు .  ఏప్రిల్ నెలా ఖరు నుంచే వడగాలుల తీవ్రత  అధికంగా   ఉండి , మే...
Slider తూర్పుగోదావరి

వృద్ధులకు వేసవి జాగ్రత్తలు అవసరం

Satyam NEWS
తీవ్రమైన వేసవి  ఉష్ణోగ్రతల కారణంగా వృద్ధుల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని నారాయణ సేవ వ్యవస్థాపక అధ్యక్షురాలు ఎం వరలక్ష్మి పేర్కొన్నారు. సర్పవరం జంక్షన్ లో వృద్ధులకు పాదరక్షలు, విసనకర్రలు,...