రాష్ట్రాన్ని దోపిడీ దొంగలు మాదిరిగా దోపిడీ చేస్తూ ప్రజా పాలన అని చెప్పుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గు లేదా ? అని మాజీమంత్రి, బిఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్...
ప్రత్యేక ఓటరు సవరణ (SIR) కార్యక్రమం పట్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. శనివారం బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయం...