సముద్రం ఒడ్డున ఉన్న నగరాలకు పెనుముప్పు పొంచి ఉన్నదా? ఈ ప్రశ్నకు అవును అనే సమాధానం వస్తున్నది. సముద్ర మట్టాలు గతంలో ఎన్నడూ లేనంత వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో భారత్లోని రెండు ప్రధాన తీర...
ఎర్రకోటపై దాడి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద చర్యగా ఐక్యరాజ్యసమితి నిర్ధారించింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి మానిటరింగ్ టీమ్ తన 37వ నివేదికలో పాకిస్థాన్కు చెందిన ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మొహమ్మద్ (జెఈఎం) పలు దాడులకు బాధ్యత...