వ్యక్తి ఆరాధనకు పరాకాష్ట: దుర్గా మాత పక్కన దీదీ విగ్రహం
వ్యక్తి ఆరాధనకు పరాకాష్ట: దుర్గా మాత పక్కన దీదీ విగ్రహం వ్యక్తి ఆరాధన దరిద్రం పట్టుకున్న భారత దేశంలో ఆ వెర్రి వేయి రీతులుగా విజృంభిస్తున్నది. దసరా నవరాత్రులకు దుర్గాదేవిని పూజించడం ఆనవాయితీ. అందుకోసం...