ముంబై – జైపూర్ ఎక్స్ప్రెస్ రైలులో కాల్పులు కలకలం రేపాయి. రన్నింగ్ ట్రైన్లో కాల్పులు సంచలనం సృష్టించాయి. ఈ ఘటనలో ఏఎస్ఐ సహా నలుగురు మృతి చెందారు. మహారాష్ట్ర పాల్ ఘర్ స్టేషన్ సమీపంలో...
రోడ్డు ప్రమాదంలో బాలీవుడ్ నటి, మోడల్ మలైకా అరోరా గాయపడింది. ఓ ఫ్యాషన్ ఈవెంట్ ముగించుకుని మలైకా అరోరా ఇంటికి బయలుదేరగా.. ముంబై-పూణే ఎ క్స్ ప్రెస్ హై వే 38 కిమీ పాయింట్...
ముంబైలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దక్షిణ ముంబైలోని పరేల్లోని లాల్బాగ్ ప్రాంతానికి సమీపంలో ఉన్న ఓ భారీ అంతస్తుల భవనంలో కొద్దిసేపటి క్రితం ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. విషయం తెలుసుకున్న...
దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన భాగ్యనగరానికి దేశ ఆర్థిక రాజధాని ముంబై నుంచి శరవేగంగా రాకపోకలు సాగించే అవకాశం త్వరలోనే రానుంది. ఈ రెండు నగరాల మధ్య బుల్లెట్ రైలు ప్రారంభించేందుకు నేషనల్ హైస్పీడ్ రైల్...