విశాఖకు బిగ్ మంత్..ఈ నెల మెగా ప్రాజెక్ట్ల జాతర!
ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగంలో అక్టోబర్ నెల సువర్ణ అధ్యాయాన్ని లిఖించబోతుంది. దేశంలోనే అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్..ఈ నెలలోనే తన కార్యకలాపాలు విశాఖ కేంద్రంగా ప్రారంభించడానికి రంగం సిద్ధం చేసింది....
