కడపహోమ్

పెట్రేగి పోతున్న అక్రమ మట్టి మాఫియా

#crime

అన్నమయ్య జిల్లా టి సుండుపల్లి మండలంలో మట్టి మాఫియా ఆగడాలు శృతిమించుతున్నాయి. మట్టి మాఫియా గుట్టలను మింగేస్తున్నది. రెవెన్యూ మైనింగ్ అధికారులను మేము మేనేజ్ చేసుకున్నాం అన్న ధీమాతో పట్టబగలు మండల కేంద్రానికి కూతవేటు దూరంలోని కంచిపాటి వాండ్ల పల్లెలో అక్రమ మట్టి రవాణా కట్టలు తెంచుకుంది.

మండల కేంద్రానికి కూతబెట్టి దూరంలో ఇంత జరుగుతుంటే రెవెన్యూ అధికారులు మొద్దు నిద్ర ప్రదర్శిస్తూ ఉండడం అవినీతికి లంచాల పర్వానికి పరాకాష్టగా నిలుస్తోంది. ఉదయం నుంచి మట్టి అక్రమ రవాణా జరుగుతుంటే మండలంలోని ప్రజలందరికీ తెలిసినా రెవెన్యూ అధికారులకు తెలియకపోవడం శోచనీయం. మైనింగ్ అధికారులు కూడా నిద్రమత్తును ప్రదర్శిస్తూ అక్రమ మట్టి వానాదారులతో కుమ్మక్కైనట్లు స్పష్టంగా కనిపిస్తోందని పలువురు బహిరంగంగానే విమర్శిస్తూ ఉన్నారు.

Related posts

నిర్మాతగా నా స్థాయిని పెంచే చిత్రం “మఫ్టీ పోలీస్”

Satyam News

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల?

Satyam News

ఫేక్ కథనంపై డెక్కన్ క్రానికల్‌కు కేటీఆర్ పరువు నష్టం నోటీసులు

Satyam News

ఖార్గ్ ద్వీపం చుట్టూ మోహరిస్తున్న అమెరికా దళాలు

Satyam News

వైభోగ జీవితంలోని కాళ రాత్రులు!

Satyam News

ముస్లీం మైనార్టీల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం

Satyam News

Leave a Comment