26.3 C
Hyderabad
September 19, 2026
కడపహోమ్

పెట్రేగి పోతున్న అక్రమ మట్టి మాఫియా

#crime

అన్నమయ్య జిల్లా టి సుండుపల్లి మండలంలో మట్టి మాఫియా ఆగడాలు శృతిమించుతున్నాయి. మట్టి మాఫియా గుట్టలను మింగేస్తున్నది. రెవెన్యూ మైనింగ్ అధికారులను మేము మేనేజ్ చేసుకున్నాం అన్న ధీమాతో పట్టబగలు మండల కేంద్రానికి కూతవేటు దూరంలోని కంచిపాటి వాండ్ల పల్లెలో అక్రమ మట్టి రవాణా కట్టలు తెంచుకుంది.

మండల కేంద్రానికి కూతబెట్టి దూరంలో ఇంత జరుగుతుంటే రెవెన్యూ అధికారులు మొద్దు నిద్ర ప్రదర్శిస్తూ ఉండడం అవినీతికి లంచాల పర్వానికి పరాకాష్టగా నిలుస్తోంది. ఉదయం నుంచి మట్టి అక్రమ రవాణా జరుగుతుంటే మండలంలోని ప్రజలందరికీ తెలిసినా రెవెన్యూ అధికారులకు తెలియకపోవడం శోచనీయం. మైనింగ్ అధికారులు కూడా నిద్రమత్తును ప్రదర్శిస్తూ అక్రమ మట్టి వానాదారులతో కుమ్మక్కైనట్లు స్పష్టంగా కనిపిస్తోందని పలువురు బహిరంగంగానే విమర్శిస్తూ ఉన్నారు.

Related posts

ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు: 3 వేల మంది టీచర్ల తొలగింపు!

Satyam News

ఆటో డ్రైవర్లకు 16 కండిషన్లు

Satyam News

విదేశాల్లో ఉద్యోగం పేరుతో మోసం

Satyam News

భారత దేశానికి నిజంగా స్వాతంత్య్రం వచ్చిందా?

Satyam News

పూర్ణా మార్కెట్ అగ్నిప్రమాద బాధితులకు పరిహారం

Satyam News

ఎండలతో పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు

Satyam News

Leave a Comment