తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై కూటమి ప్రభుత్వం సీరియస్గా ఉంది. ఈ వ్యవహారంపై సిట్ సమర్పించిన 11 పేజీల నివేదికపై కేబినెట్లో సుదీర్ఘంగా చర్చ జరిగింది. కల్తీ నెయ్యి వ్యవహారంలో...
రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీ ప్రాతినిధ్యం వహిస్తున్న జీఎంఆర్ టౌన్ షిప్ లోని అపార్ట్మెంట్స్ లో భారీ చోరీలు జరిగాయి. రెండు ప్రాంతాలను విజయనగరం జిల్లా ఎస్పీ సందర్శించి, నేర స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు....
విజయనగరం లో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద మంగళవారం ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సినీ నటుడు మోహన్ బాబు దిష్టి బొమ్మ ను దగ్దం చేశారు. విద్యార్థి సంఘం నాయకులను కిడ్నాప్ చేయించిన...
వనపర్తి మునిసిపల్ పరిధిలోని 33వ వార్డులో ఆర్యవైశ్య మహిళలు పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున మిడిదొడ్డి మాధవి రమేష్, బిజెపి పార్టీ నుండి బచ్చు సౌజన్య రామకృష్ణ (రాము)పోటీలో ఉన్నారు. బచ్చు రాము...
భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందాలపై మరొక్క అనుమానాల నీడ పరచుకుంది. భారత్ లాంటి అతి పెద్ద మార్కెట్ లోకి తమ వ్యవసాయ ఉత్పత్తులను పంపుతున్నామని వాషింగ్టన్ ప్రకటించడం కొత్త అనుమానాలకు తావిస్తున్నది. అమెరికా వ్యవసాయ...
శ్రీశైలం మహాక్షేత్రంలో ఫిబ్రవరి 8 నుండి ప్రారంభం కానున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తుల కోసం దేవస్థానం అధికారులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 11 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో స్వామివారి దర్శనానికి...
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనలు, ఆయన బెంగళూరు ప్యాలెస్ కేంద్రంగా సాగిస్తున్న మంతనాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్రంలో ఉండకుండా పక్క రాష్ట్రం నుంచి రాజకీయాలు నడపడం వెనుక పక్కా వ్యూహం ఉందని...
మైనస్ ఇన్టు మైనస్… ప్లస్ అవుతుంది.. ఇది మ్యాథ్స్ ఫార్ములా.. ఉష్ణం ఉష్ణేణ శీతలం…. ముల్లును ముల్లుతోనే తీయాలి.. ఇవి ఆర్యోక్తులు.. ఇవి ప్రజల్లో ఉన్న నానుడి… సరిగ్గా ఇదే సూత్రాన్ని వైసీపీ అనుసరిస్తుందా…??...
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లాభాల బాట పట్టింది. 2026 జనవరిలో రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ సంస్థ అమ్మకాలు రికార్డులు సృష్టించాయి. ఒక్క నెలలో 4 లక్షల 30 వేల టన్నుల స్టీల్ విక్రయాలతో...
డేటా షేరింగ్ పేరుతో పౌరుల గోప్యత హక్కుతో ఆటలాడుకోవద్దని సుప్రీంకోర్టు మంగళవారం మెటా ప్లాట్ఫార్మ్స్ ఇన్క్, వాట్సాప్లపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. వాట్సాప్ ప్రైవసీ పాలసీ అంశంలో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI)...