Category : హోమ్

కృష్ణహోమ్

వై.ఎస్.జ‌గ‌న్ వి హింసా రాజకీయాలు

Satyam News
క‌ల్తీ మ‌నుషులు, నకిలీ పార్టీ వైసీపీ కి డ్రామాలు ఆడాటం కొత్త‌కాద‌ని…ఆనాడు బాబాయి హ‌త్య కేసు స‌మ‌యంలో, కోడి క‌త్తి డ్రామా, గుల‌క‌రాయి డ్రామా ఆడార‌ని..ఇప్పుడు రాష్ట్రంలో అల‌జ‌డ‌లు సృష్టించటానికి పులివెందుల ఎమ్మెల్యే వై.ఎస్.జ‌గ‌న్...
ప్రత్యేకంహోమ్

నేడు ఢిల్లీకి మంత్రి నారా లోకేష్

Satyam News
ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. అమరావతిలో జరిగే రాష్ట్ర కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం ఆయన హస్తినకు బయలుదేరుతారు. షెడ్యూల్ ప్రకారం, నేడు మధ్యాహ్నం 3...
విశాఖపట్నంహోమ్

చట్టాన్ని గౌరవించాలి సంయమనం పాటించాలి

Satyam News
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సూచనలతో పార్టీ శ్రేణులతో టెలికాన్ఫిరెన్స్ నిర్వహించామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా...
ప్రకాశంహోమ్

సత్వర విచారణతో నేరాలకు చెక్ పెట్టవచ్చు

Satyam News
సాధారణ తనిఖీల్లో భాగంగా సోమవారం ప్రకాశం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు కందుకూరు సబ్ – డివిజన్లోని వలేటివారిపాలెం, లింగసముద్రం, కందుకూరు టౌన్, కందుకూరు రూరల్, గుడ్లూరు పోలీస్ స్టేషన్‌ లను, గుడ్లూరు సర్కిల్...
హైదరాబాద్హోమ్

రేవంత్ సర్కార్ పై బీజేపీ చార్జిషీట్

Satyam News
మున్సిపల్‌, మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రెండేళ్ల పాలనలో ఘోర వైఫల్యాలు, అమలు కాని హామీలు, విస్తరిస్తున్న అవినీతి అరాచకాలతో ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని భారతీయ జనతా పార్టీ తెలంగాణ...
ముఖ్యంశాలుహోమ్

ఏపీకి 30 వేల కోట్ల కేంద్ర గ్రాంట్‌…. ఐదేళ్లలో అదనంగా 80 వేల కోట్లు

Satyam News
కేంద్ర బడ్జెట్‌లో ఈసారి ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక కేటాయింపులు లేవు. గత రెండు బడ్జెట్‌లలో ఏపీకి ప్రాధాన్యం దక్కింది. అప్పట్లో పోలవరం ప్రాజెక్టుకి 12 వేల 500 కోట్లు, అమరావతికి 50 వేల కోట్లు ఇచ్చారు....
ప్రత్యేకంహోమ్

ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని అపహాస్యం చేస్తున్న బీజేపీ

Satyam News
లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మాట్లాడుతున్నప్పుడు అధికార బీజేపీ ‘అపహాస్యం’ చేస్తున్నదని కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన ఆరోపణ చేసింది. భారత్, చైనా సరిహద్దు ఘర్షణ (2020)పై మాజీ సైన్యాధిపతి మనోజ్ నరవణే...
విశాఖపట్నంహోమ్

సిగ్గుండాలి జగన్‌..ఎంపీ భరత్ మాస్ కౌంటర్

Satyam News
విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీ భూముల వ్యవహారంపై మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన విమర్శలకు విశాఖ ఎంపీ శ్రీ భరత్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. జగన్ సోషల్ మీడియా వేదికగా చేసిన ఆరోపణలు పచ్చి...
ముఖ్యంశాలుహోమ్

కోర్టులో అంబటి వీడియో…. పొన్నవోలుకి జడ్జి షాక్‌…!!

Satyam News
సీఎం చంద్రబాబు నాయుడిపై అసభ్య వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుకు 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది గుంటూరు స్పెషల్ జూనియర్‌ సివిల్‌ కోర్టు. ఈ మేరకు...
ప్రత్యేకంహోమ్

ఏపీకి 3 బుల్లెట్‌ రైళ్లు…. గంటలో హైదరాబాద్‌ to విజయవాడ

Satyam News
డబుల్ ఇంజన్‌ సర్కారులో ట్రిపుల్‌ స్పీడ్‌తో రాష్ట్రానికి ప్రాజెక్టులు వస్తున్నాయి. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి మూడు హైస్పీడ్‌ రైల్వే కారిడార్లు కేటాయించారు. కేంద్ర ప్రభుత్వం మొత్తం 7 బుల్లెట్‌ రైలు కారిడార్లు ప్రకటించింది. వీటిలో...