Category : వార్తలు

జాతీయంహోమ్

తీసేసిన ఓటర్ల పేర్లు ప్రకటించిన ఎన్నికల సంఘం

Satyam News
బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల జాబితా సవరణలో భాగంగా ఓటర్ల జాబితా నుండి తొలగించబడిన 65 లక్షల మంది పేర్లను ఎన్నికల సంఘం (EC) ప్రకటించింది. తొలగించిన పేర్ల వివరాలను ఆగస్టు 19...
జాతీయంహోమ్

ఉత్తరకాశీ జలఉత్పాతానికి కారణం ఏమిటి?

Satyam News
ఉత్తరకాశీలో ఇటీవల సంభవించిన జల ఉత్పాతాల్లాంటి ప్రమాదాలు మరిన్ని సంభవించే అవకాశం ఉందా? ఉన్నదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది ఆగస్టు 5న ఉత్తరకాశీ జిల్లా ధరాలి గ్రామంలో సంభవించిన ఘోరమైన ఆకస్మిక...
ముఖ్యంశాలుహోమ్

ఉపరాష్ట్రపతి పదవికి ఎన్టీఏ అభ్యర్ధి ఖరారు

Satyam News
ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీఏ అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ సీ.పీ. రాధాకృష్ణన్‌ ఎంపిక అయ్యారు. ఈ మేరకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆదివారం నాడు ప్రకటించింది. బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఆయన అభ్యర్థిత్వాన్ని ఆమోదించిన...
క్రీడలుహోమ్

సానియా తో అర్జున్ టెండుల్కర్ ఎంగేజ్మెంట్

Satyam News
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ నిశ్చితార్థం చేసుకున్నాడు. ముంబై ఇండియన్స్ ఆటగాడైన అర్జున్, ప్రముఖ వ్యాపారవేత్త రవిఘాయ్ మనవరాలు సానియా చంధోక్‌తో ప్రైవేట్ కార్యక్రమంలో ఉంగరాలు మార్పిడి చేసుకున్నారు. ఈ...
ముఖ్యంశాలుహోమ్

పులివెందుల దెబ్బ.. ఏపీలో జగన్‌ మిస్సింగ్…!!

Satyam News
ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఏ రాజకీయ నాయకుడైనా జెండా ఎగరవేయడం సర్వసాధారణం. ప్రధానంగా పార్టీ హెడ్‌క్వార్టర్స్‌లో పార్టీ అధినేతలు జెండా ఎగరవేస్తుంటారు. ఏపీలోనూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగియి. సీఎం...
జాతీయంహోమ్

యూట్యూబర్ పై దుండగుల కాల్పులు

Satyam News
యూట్యూబర్, బిగ్‌బాస్ ఓటీటీ విజేత ఎల్విష్ యాదవ్ ఇంటిపై ఆదివారం తెల్లవారుఝామున ఆయుధధారులు కాల్పులు జరిపారు. బైక్‌పై వచ్చిన దుండగులు ఆయన ఇంటిపై పలు రౌండ్ల కాల్పులు జరిపారు. అయితే ఎల్విష్ ఆ సమయంలో...
ముఖ్యంశాలుహోమ్

ఈ రోజు లోకేశ్ – రేపు చంద్రబాబు – ఢిల్లీకి!

Satyam News
ఉపరాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఢిల్లీ ప్రయాణం ఆసక్తికరం గా మారింది. కూటమి ఉప రాష్ట్ర పతి అభ్యర్థి ఎంపిక విషయం, ఆ తర్వాత నామినేషన్ల...
ప్రపంచంహోమ్

పాక్ లో భారీ వరదలు: 327 మంది మృతి

Satyam News
పాకిస్తాన్ లోని ఖైబర్ పఖ్తున్ ఖ్వా రాష్ట్రంలో సంభవించిన అకస్మాత్తు వరదల కారణంగా మరణాల సంఖ్య శనివారం నాటికి 327కి పెరిగింది. ముఖ్యంగా బునేర్ జిల్లాలో ప్రాణనష్టం ఎక్కువగా జరిగిందని రాష్ట్ర విపత్తు నిర్వహణ...
ముఖ్యంశాలుహోమ్

ఉద్య‌మాల నిప్పుక‌ణిక స‌ర్ధార్ గౌతు ల‌చ్చ‌న్న‌

Satyam News
సమాజంలో అసమానతలను తొలగించేందుకు డా. స‌ర్థార్ గౌతు ల‌చ్చ‌న్న‌ చేసిన పోరాటాలు, రైతు బడుగు బలహీన వర్గాల కోసం చేసిన నిరసనలు, నిరాహార దీక్షలు, రైలురోకోలు ఆయన ధైర్యసాహసాలకు నిదర్శనమ‌ని, గౌతు లచ్చన్న పదవులు...
ముఖ్యంశాలుహోమ్

తెలంగాణ అగర్వాల్ సమాజ్ కార్యాచరణ ఇదీ…

Satyam News
అగ్రసేన్ జయంతి నాటికి కనీసం 25,000 మంది సభ్యులను వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని తెలంగాణ అగర్వాల్ సమాజ్ అధ్యక్షుడు అనిరుధ్ గుప్తా కోరారు. శనివారం అగర్వాల్ సమాజ్ తెలంగాణ రెండవ ఈజీఎం జరిగింది. ఈ...