బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల జాబితా సవరణలో భాగంగా ఓటర్ల జాబితా నుండి తొలగించబడిన 65 లక్షల మంది పేర్లను ఎన్నికల సంఘం (EC) ప్రకటించింది. తొలగించిన పేర్ల వివరాలను ఆగస్టు 19...
ఉత్తరకాశీలో ఇటీవల సంభవించిన జల ఉత్పాతాల్లాంటి ప్రమాదాలు మరిన్ని సంభవించే అవకాశం ఉందా? ఉన్నదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది ఆగస్టు 5న ఉత్తరకాశీ జిల్లా ధరాలి గ్రామంలో సంభవించిన ఘోరమైన ఆకస్మిక...
ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీఏ అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ సీ.పీ. రాధాకృష్ణన్ ఎంపిక అయ్యారు. ఈ మేరకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆదివారం నాడు ప్రకటించింది. బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఆయన అభ్యర్థిత్వాన్ని ఆమోదించిన...
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ నిశ్చితార్థం చేసుకున్నాడు. ముంబై ఇండియన్స్ ఆటగాడైన అర్జున్, ప్రముఖ వ్యాపారవేత్త రవిఘాయ్ మనవరాలు సానియా చంధోక్తో ప్రైవేట్ కార్యక్రమంలో ఉంగరాలు మార్పిడి చేసుకున్నారు. ఈ...
ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఏ రాజకీయ నాయకుడైనా జెండా ఎగరవేయడం సర్వసాధారణం. ప్రధానంగా పార్టీ హెడ్క్వార్టర్స్లో పార్టీ అధినేతలు జెండా ఎగరవేస్తుంటారు. ఏపీలోనూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగియి. సీఎం...
యూట్యూబర్, బిగ్బాస్ ఓటీటీ విజేత ఎల్విష్ యాదవ్ ఇంటిపై ఆదివారం తెల్లవారుఝామున ఆయుధధారులు కాల్పులు జరిపారు. బైక్పై వచ్చిన దుండగులు ఆయన ఇంటిపై పలు రౌండ్ల కాల్పులు జరిపారు. అయితే ఎల్విష్ ఆ సమయంలో...
ఉపరాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఢిల్లీ ప్రయాణం ఆసక్తికరం గా మారింది. కూటమి ఉప రాష్ట్ర పతి అభ్యర్థి ఎంపిక విషయం, ఆ తర్వాత నామినేషన్ల...
పాకిస్తాన్ లోని ఖైబర్ పఖ్తున్ ఖ్వా రాష్ట్రంలో సంభవించిన అకస్మాత్తు వరదల కారణంగా మరణాల సంఖ్య శనివారం నాటికి 327కి పెరిగింది. ముఖ్యంగా బునేర్ జిల్లాలో ప్రాణనష్టం ఎక్కువగా జరిగిందని రాష్ట్ర విపత్తు నిర్వహణ...
సమాజంలో అసమానతలను తొలగించేందుకు డా. సర్థార్ గౌతు లచ్చన్న చేసిన పోరాటాలు, రైతు బడుగు బలహీన వర్గాల కోసం చేసిన నిరసనలు, నిరాహార దీక్షలు, రైలురోకోలు ఆయన ధైర్యసాహసాలకు నిదర్శనమని, గౌతు లచ్చన్న పదవులు...
అగ్రసేన్ జయంతి నాటికి కనీసం 25,000 మంది సభ్యులను వెబ్సైట్లో నమోదు చేయాలని తెలంగాణ అగర్వాల్ సమాజ్ అధ్యక్షుడు అనిరుధ్ గుప్తా కోరారు. శనివారం అగర్వాల్ సమాజ్ తెలంగాణ రెండవ ఈజీఎం జరిగింది. ఈ...