ఎల్నినో ప్రభావం పై పూర్తి స్థాయి సమీక్ష
ఎల్నినో ప్రభావంతో ఎదురయ్యే కరువు పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వివిధ ప్రభుత్వ శాఖలు ముందస్తు కార్యాచరణతో సిద్ధం కావాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. ఈ అంశంపై రాజేంద్రనగర్లో నిర్వహించిన వర్క్షాప్లో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు,...
