ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నం రేపటితో సాకారం కాబోతోందని రాష్ట్ర పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. పాయకరావుపేటలో పోలవరం ఎడమ కాలువ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గోదావరి జలాలను...
ఎల్నినో ప్రభావంతో ఎదురయ్యే కరువు పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వివిధ ప్రభుత్వ శాఖలు ముందస్తు కార్యాచరణతో సిద్ధం కావాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. ఈ అంశంపై రాజేంద్రనగర్లో నిర్వహించిన వర్క్షాప్లో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు,...
హంద్రీ–నీవా సుజల స్రవంతి (HNSS) ఫేజ్–IIలో మిగిలిన మెయిన్ కెనాల్, CC లైనింగ్, నీవా బ్రాంచ్ కెనాల్ తదితర పనులను పూర్తి చేసేందుకు రూ.1,323.75 కోట్ల పరిపాలనా అనుమతులు మంజూరు కావడంపై రాష్ట్ర రవాణా,...
ప్రాంతీయ రింగ్ రోడ్డు (త్రిబుల్ ఆర్) లో భూములు కోల్పోతున్న రైతుల సమస్యలపై యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శనివారంనాడు కీలక సమావేశం జరిగింది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జిల్లా...
రాష్ట్రంలోని పాఠశాలల్లో అమలు అవుతున్న అల్పాహార భోజనానికి భారీ ఎత్తున విరాళాలు అందాయి. హరే కృష్ణ మూవ్మెంట్ ఛారిటబుల్ ఫౌండేషన్, దివీస్ లేబొరేటరీస్ లిమిటెడ్, అరబిందో ఫార్మా లిమిటెడ్ సంస్థల ప్రతినిధులు శుక్రవారంనాడు ముఖ్యమంత్రి...
విజయనగరం జిల్లా ఎస్.కోట మండలం వేములాపల్లి సమీపంలోని తాటిపూడి జేఏ ఛానల్ పూడికతీత పనులకు స్థానిక ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి శ్రీకారం చుట్టారు. జిల్లా మినరల్ ఫండ్ (డీఎంఎఫ్) నుంచి రూ.6 లక్షల నిధులతో...
భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటిపారుదల విధానంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎల్నినో ప్రభావం కారణంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ, రైతులకు నీటి కొరత తలెత్తకుండా...
యాపిల్ పంటను పర్యావరణ మార్పులు భారీగా దెబ్బతీశాయి. హిమాచల్ ప్రదేశ్లో సుమారు రూ.5,000 కోట్ల విలువైన యాపిల్ ఆధారిత వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ తీవ్ర వాతావరణ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అసాధారణ వర్షాలు, పెరుగుతున్న వడగళ్ల...
తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏరువాక పున్నమి సందర్భంగా రాష్ట్ర రైతులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పొలం దున్నే నాగలికి, నాగలి పట్టే రైతు చేతులకు వందనం చేస్తూ, వ్యవసాయమే రాష్ట్రానికి...