26.7 C
Hyderabad
April 27, 2024 08: 00 AM

Tag : Farmers

Slider ఖమ్మం

రైతులు ఆర్ధికంగా ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం

Bhavani
కెసిఆర్ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమంల ద్వారా అన్ని రంగాలు అభివృద్ధి చెందాయని, రైతులు ఆర్ధికoగా మరింత బలోపేతం చేసేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని ఐటీ మంత్రి కేటీర్ పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం...
Slider పశ్చిమగోదావరి

ఆయిల్ పామ్ సాగుపై రైతులతో అధికారుల ముచ్చట

Bhavani
ఆయిల్ పామ్ సాగు, ఉత్పత్తి సాంకేతిక పద్ధతుల పై, భారతీయ ఆయిల్ పామ్ పరిశోధనా సంస్థ లో శిక్షణ పొందుతున్న అస్సాం, త్రిపుర, తెలంగాణ, కేరళ, ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కి చెందిన 34 అధికారులు,...
Slider ముఖ్యంశాలు

బ్యాంక్ ఖాతాలు స్తంభించిన రైతులకు కూడా మాఫీ

Bhavani
రైతులకు తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. బ్యాంకు ఖాతాలు స్తంభించిన రైతులకు రుణమాఫీ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. రైతుల ఖాతాలకు నిధుల విడుదల ప్రక్రియ కొనసాగుతోందన్నారు. నిర్దేశిత...
Slider మెదక్

కరెంటు ఇవ్వని కాంగ్రెస్ మనకెందుకు?

Bhavani
అకాల వర్షాలతో వడగండ్ల వానతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించే కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సంగారెడ్డి లో జరిగిన ఈ కార్యక్రమంలో 4...
Slider మెదక్

రైతులను మోసం చేస్తున్న సీఎం కేసీఆర్!

Bhavani
కేసీఆర్ ప్రభుత్వం మాటలే తప్ప 24 గంటల కరెంటు రైతాంగానికి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడ ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షులు ఎల్.సూర్యవర్మ అన్నారు. మంగళవారం రోజు సిద్ధిపేట జిల్లా...
Slider ఖమ్మం

కాంగ్రెస్ పై పువ్వాడ ఫైర్

Bhavani
రేవంత్ రెడ్డి రైతుల పట్ల, వ్యవసాయం పట్ల చేస్తున్న కూతలను రైతులు తిప్పికొట్టాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.ఖమ్మం జిల్లా రఘునాధపాలెం మండలం వివి పాలెం గ్రామంలో ప్రాథమిక పరపతి...
Slider ఖమ్మం

కేసీఆర్ పాలనలో రైతులకు నష్టం జరుగదు

Bhavani
ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు రైతుబాంధవులు అని,వారి సుపరిపాలనలో రైతులకు ఎటువంటి కష్టం రాదని, ఎలాంటి నష్టం జరుగదని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర స్పష్టం చేశారు.పాపడ్ పల్లి-జాన్ పహాడ్ -మిర్యాలగూడ ప్రతిపాదిత రైల్వే లైన్...
Slider వరంగల్

నాణ్యమైన విత్తనాలు, ఎరువులు రైతులకు అందించాలి

Bhavani
నాణ్యమైన విత్తనాలు, ఎరువులు సకాలంలో రైతులకు సబ్సిడీపై అందించాలని, రుణమాఫీ, బ్యాంకు రుణాలు, పంట నష్టపరిహారం తక్షణమే అమలు చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జడ సత్యనారాయణ ప్రభుత్వాన్ని...
Slider పశ్చిమగోదావరి

నడిపల్లి గ్రామంలో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా

Bhavani
ఏలూరు జిల్లా పెదవేగి మండలం నడిపల్లి గ్రామం లో ఇసుక మాఫియా రెచ్చిపోతుందని, తమ్మిలేరు నదిని ఆనుకుని ఉన్న పంట పొలాలను కూడా వదల డం లేదని ఆ గ్రామ రైతులు స్పందన ద్వారా...
Slider ఖమ్మం

నకిలీ విత్తనాల కట్టడికి చర్యలు

Bhavani
కొందరు దళారులు అత్యాశతో అమాయక రైతులను ఆసరాగా చేసుకుని నకిలీ విత్తనాలు విక్రయిస్తుంటారు. రైతులు తకువ ధరకు వస్తున్నాయని తీసుకొని మోసపోతుంటారు. నకిలీ విత్తనాలతో ఆశించిన స్థాయిలో పంట దిగుబడి రాక పెట్టిన పెట్టుబడి...