Tag : Telangana

హైదరాబాద్హోమ్

మీరాలం ట్యాంక్ సస్పెన్షన్ బ్రిడ్జి పనులు పర్యవేక్షించిన సీఎం

Satyam News
ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మీరాలం చెరువు అభివృద్ధి పనులను నేడు ప్రత్యక్షంగా పరిశీలించారు. భారీ క్రేన్‌పై నుంచి మీరాలం చెరువు అభివృద్ధి పనులను ఆయన చూశారు. నిర్దేశించిన గడువులోగా పనులను పూర్తి చేయాలని సీఎం...
ముఖ్యంశాలుహోమ్

ఇదేనా మీరు చెప్పే అంతర్జాతీయ ప్రమాణాలు రేవంత్ రెడ్డి?

Satyam News
“ఇదేనా మీరు చెప్పే అంతర్జాతీయ ప్రమాణాలు రేవంత్ రెడ్డి?” అంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. మాట్లాడితే ప్రపంచ స్థాయి విద్యా వ్యవస్థ...
మెదక్హోమ్

ఆరోగ్య శ్రీ బకాయిలు చెల్లించడం లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం

Satyam News
ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, ఆరోగ్యశ్రీ విభాగంలో పనిచేస్తున్న సిబ్బందికి 18 నెలలుగా జీతాలు చెల్లించకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్‌ఎల్పీ హరీశ్ రావు ఆరోపించారు. పేద, మధ్యతరగతి...
కర్నూలుహోమ్

శ్రీశైలం జలాశయానికి స్వల్పంగా పెరిగిన వరద

Satyam News
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం స్వల్పంగా పెరిగింది. ఎగువ ప్రాంతాల నుంచి జలాశయానికి 45,192 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా, వివిధ మార్గాల ద్వారా 48,444 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు....
రంగారెడ్డిహోమ్

ఎల్‌నినో ప్రభావం పై పూర్తి స్థాయి సమీక్ష

Satyam News
ఎల్‌నినో ప్రభావంతో ఎదురయ్యే కరువు పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వివిధ ప్రభుత్వ శాఖలు ముందస్తు కార్యాచరణతో సిద్ధం కావాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. ఈ అంశంపై రాజేంద్రనగర్‌లో నిర్వహించిన వర్క్‌షాప్‌లో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు,...
వరంగల్హోమ్

గ్రామీణ ప్రాంతాల రోడ్ల అభివృద్ధికి శ్రీకారం చుట్టిన రేవంత్ రెడ్డి

Satyam News
తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల రహదారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 2,145 గ్రామీణ రహదారులను అభివృద్ధి చేసే కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ములుగు జిల్లా నుంచి శుభారంభం పలికారు....
ముఖ్యంశాలుహోమ్

ప్రతి ఓటరును SIRలో భాగస్వామిని చేయండి

Satyam News
సనత్‌నగర్ నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లను స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో భాగస్వాములను చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సనత్‌నగర్ నియోజకవర్గ...
హైదరాబాద్హోమ్

ప్రభుత్వ కార్యాలయాలన్నింటికీ టీ-ఫైబర్ ద్వారానే ఇంటర్నెట్

Satyam News
తెలంగాణ రాష్ట్రంలో డిజిటల్ మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సెప్టెంబర్ 1 నుంచి కేవలం టీ-ఫైబర్ (T-Fiber) ద్వారానే ఇంటర్నెట్ సేవలు...
నల్గొండహోమ్

రేవంత్ రెడ్డిని పొగిడిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

Satyam News
ప్రాంతీయ రింగ్ రోడ్డు (త్రిబుల్ ఆర్) లో భూములు కోల్పోతున్న రైతుల సమస్యలపై యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శనివారంనాడు కీలక సమావేశం జరిగింది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జిల్లా...
హైదరాబాద్హోమ్

ప్రభుత్వ స్కూళ్లలో అల్పాహారానికి భారీ విరాళాలు

Satyam News
రాష్ట్రంలోని పాఠశాలల్లో అమలు అవుతున్న అల్పాహార భోజనానికి భారీ ఎత్తున విరాళాలు అందాయి. హరే కృష్ణ మూవ్‌మెంట్ ఛారిటబుల్ ఫౌండేషన్, దివీస్ లేబొరేటరీస్ లిమిటెడ్, అరబిందో ఫార్మా లిమిటెడ్ సంస్థల ప్రతినిధులు శుక్రవారంనాడు ముఖ్యమంత్రి...