మానవ జీవితం గొప్పగా ఉండేందుకే సనాతన ధర్మం
హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వహించిన ఇస్కాన్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కార్యక్రమంలో ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సనాతన ధర్మం మానవ జీవితం గొప్పగా, ఆదర్శవంతంగా ఉండాలని...
