Tag : #NarendraModi

జాతీయంహోమ్

కేంద్ర విద్యాశాఖ మంత్రిగా టాటా చంద్రశేఖరన్?

Satyam News
నిజాయితీగల వ్యాపారవేత్తగా పేరు పొందిన టాటా సన్స్ మాజీ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ ను కేంద్రంలో మంత్రిగా తీసుకోబోతున్నారా? ఈ ప్రశ్నకు సమాధానం అవును అని వస్తున్నది. ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో చేపట్టనున్న...
ప్రపంచంహోమ్

చైనాతో సరిహద్దు సమస్యలపై చర్చలు షురూ

Satyam News
చైనాతో సరిహద్దు సమస్యలు పరిష్కరించుకోవడానికి భారత్ ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగానే భారత జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ దోవల్ సోమవారం నుంచి చైనాలో పర్యటించనున్నారు. భారత్-చైనా సరిహద్దు సమస్యపై ఇరు...
హైదరాబాద్హోమ్

మానవ జీవితం గొప్పగా ఉండేందుకే సనాతన ధర్మం

Satyam News
హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో నిర్వహించిన ఇస్కాన్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కార్యక్రమంలో ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సనాతన ధర్మం మానవ జీవితం గొప్పగా, ఆదర్శవంతంగా ఉండాలని...
ప్రపంచంహోమ్

ఫేస్ బుక్ కు కష్టకాలం: జుకర్‌బర్గ్ కు మోడీ ప్రభుత్వం వార్నింగ్

Satyam News
మూడు రోజుల్లో క్షమాపణ చెప్పకపోతే మెటా పై కఠిన చర్యలు తప్పవని మోడీ ప్రభుత్వం జుకర్‌బర్గ్ కు హెచ్చరికలు జారీ చేసింది. పరీక్షల సంస్కరణలు, ప్రశ్నపత్రాల లీక్‌లపై కఠిన చర్యలకు సంబంధించిన ప్రధానమంత్రి నరేంద్ర...
విశాఖపట్నంహోమ్

భోగాపురం విమానాశ్రయం రాష్ట్ర అభివృద్ధికి నూతన అధ్యాయం

Satyam News
భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఈ విమానాశ్రయం రాష్ట్ర అభివృద్ధికి కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ...
ప్రత్యేకంహోమ్

భోగాపురం విమానాశ్రయం ప్రారంభించిన ప్రధాని మోడీ

Satyam News
భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారంప్రారంభించారు. ఈ విమానాశ్రయం ప్రారంభం రాష్ట్ర విమానయాన రంగంలో ఒక కీలక మైలురాయిగా నిలిచింది. విశాఖపట్నానికి సమీపంలో వ్యూహాత్మకంగా నిర్మించిన ఈ...
జాతీయంహోమ్

కాక్రోచ్ లకు హిట్ కొడుతున్న మోడీ

Satyam News
నీట్ ప్రశ్నాపత్రం పేరుతో ప్రధాని నరేంద్రమోడీపై దారుణమైన వ్యాఖ్యలు చేసిన కాక్రోచ్ లపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా రుచికా సింగ్‌ అనే యువతిపై కేసు నమోదు అయింది. 25 ఏళ్ల రుచికా...
హైదరాబాద్హోమ్

మెటా అధిపతితో పాటు పలువురిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ కేసు

Satyam News
ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో దేశ సమగ్రతకు భంగం కలిగించేలా పోస్టులు, రీల్స్ ప్రచారం చేశారనే ఆరోపణలపై పలువురు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల నిర్వాహకులతో పాటు మెటా ఇండియా అధిపతిపై...
ప్రత్యేకంహోమ్

ప్రశ్నాపత్రాల లీకేజీలపై మరిన్న కఠిన చర్యలు

Satyam News
ప్రశ్నాపత్రాల లీకేజీలపై కేంద్ర ప్రభుత్వం మరింత కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ రేపటి మంత్రివర్గ సమావేశంలో మరిన్ని కఠిన చర్యలు తీసుకోబోతున్నట్లు చేసిన ప్రకటన ప్రాధాన్యత సంతరించుకున్నది. వరుసగా...
జాతీయంహోమ్

పేపర్ లీక్ ఘటనలపై ఇక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు

Satyam News
నీట్ ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారంపై పెట్టిన కేసులను ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో త్వరగా పరిష్కరిస్తామని ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించారు. పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనల్లో నిందితులకు వేగంగా శిక్షలు పడేలా కేంద్ర ప్రభుత్వం ఫాస్ట్‌ట్రాక్...