కడప నగర శివారు ప్రాంతమైన సరోజినీ నగర్లోని టిడ్కో ఇళ్లు శిథిలావస్థకు చేరాయని, వాటిపై ఖర్చు చేసిన కోట్ల రూపాయల ప్రజాధనం మట్టిపాలైందని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ (ఆర్సీపీ) రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి...
సిఐటియు అనుబంధ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ కడప నగర కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల నివాసం ఉన్న తిలక్ నగర్ అరుంధతి నగర్ లో మొదటి రోజు పాదయాత్ర నిర్వహించారు....