కడపహోమ్

కడప నగర పాలక సంస్థ సర్వ సభ్య సమావేశం

#PakaSuresh

కడప నగర మేయర్ పాక సురేష్ కుమార్ అధ్యక్షతన కడప నగర పాలక సంస్థ సర్వ సభ్య సమావేశం ప్రారంభించారు. VC మీటింగ్ హాల్ నందు జరిగిన ఈ సర్వ సభ్య సమావేశం లో  డిప్యూటీ మేయర్ లు ముంతాజ్ బేగం, నిత్యానంద రెడ్డి, కార్పొరేటర్లు పాల్గొన్నారు. ముందుగా మేయర్ కి పుష్పగుచ్ఛాలు అందజేసి, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సర్వ సభ్య సమావేశం లో ఎమ్మెల్సీ రామ చంద్ర రెడ్డి, కమిషనర్ మనోజ్  రెడ్డి, అడిషనల్ కమిషనర్ రాకేష్ చంద్ర, డిప్యూటీ కమిషనర్ రాంబాబు, సెక్రెటరీ నరసారెడ్డి, SE చెన్నకేశవరెడ్డి, EE విజయ్ కుమార్ రెడ్డి, MHO రమేష్, CP శైలజా నగర పాలక సంబంధిత అధికారులు, ప్రభుత్వ విభాగ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ప్రధాని మోడీ అవతార పురుషుడు

Satyam News

హమ్మయ్య… ఇప్పటికి దొరికాడు మంత్రి….

Satyam News

భారీ వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Satyam News

ఐదేళ్ల బాలికపై 70 ఏళ్ల వృద్ధుడు అత్యాచారం

Satyam News

నేషనల్ ఛాంపియన్ షిప్ కు తెలంగాణ వాటర్ పోలో జట్టు

Satyam News

ప్రశ్న రావణ్ ముఠా వెనుక ఐఏఎస్ అధికారులు?

Satyam News

Leave a Comment