పోడు రైతుల పై అక్రమ కేసులు ఎత్తివేయాలని, పోడు భూములకు పట్టాలు అందించాలని, రైతులపై నిర్బంధ కాండను విడనాడాలని కోరుతూ సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ అఖిల భారత రైతుకూలీ సంఘం ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన...
తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 6వ తారీఖు నుండి 13వ తారీకు వరకు గొర్రెలకు ఉచిత నట్టల నివారణ కార్యక్రమం చేపడుతుందని, ప్రతీ గొర్రెకు నట్టల మందు త్రాగించాలని పశు వైద్యుల సలహా మేరకు...
ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో టిఆర్ఎస్ నాయకుల పై స్థానిక టిఆర్ఎస్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి పెడుతున్న నిర్బంధానికి వ్యతిరేకంగా శుక్రవారం పాలేరు నియోజకవర్గ టిఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుని...
ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా డి లక్ష్మి ప్రసన్న ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ చైర్ పర్సన్ పదవి మహిళలకు రిజర్వేషన్...
చావనైనా చస్తాను గానీ భూమి మాత్రం ఇవ్వను అని ఒక రైతు అన్నాడు….. గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే రహదారి కోసం ఖమ్మం ఆర్డీవో మల్లాది వెంకట రవీంద్రనాథ్ బోనకల్ మండల కేంద్రంలోని...
టీయూడబ్ల్యూజే జిల్లా కమిటీ చేసిన విజ్ఞప్తి మేరకు.. ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ నాన్ అక్రిడిటేటెడ్ జర్నలిస్టులకు సైతం వ్యాక్సిన్ వేయడానికి అనుమతించారు. అక్రిడిటేషన్ కార్డు లేని జర్నలిస్టులు తమ సంస్థ ఐడీ...
ఖమ్మం మునిసిల్ ఎన్నికల రణభేరీని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మామిళ్ళగూడెం సభ సాక్షిగా గట్టిగా మోగించారు. టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన 400 కుటుంబాలను కండువాకప్పి ఆయన స్వాగతం పలికారు. అనంతరం...
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగి కోవిడ్ వాక్సిన్ తప్పక వేసుకోవాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. ఈ నెల 9వ తేదీన ఆర్టీసీ ఉద్యోగులకు కరోనా టీకా వేయడం లాంఛనంగా ప్రారంభించామని...
ఖమ్మం నగరంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను స్వయంగా పరిశీలించేందుకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ RV కర్ణన్, మున్సిపల్ కమీషనర్ అనురాగ్ జయంతితో కలిసి సైకిల్ పై...
ఖమ్మం నగరాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహకారం అందించడం వల్లే ఇంతటి అభివృద్ధి సాధ్యమైందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఆదివారం ఖమ్మంలో జరిగిన కార్పోరేటర్ల అభినందన సభలో మంత్రి...