కాంగ్రెస్ గెలిస్తే ప్రజలు గెలిచినట్లే
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ శనివారం విస్తృతంగా పర్యటించారు. వేములవాడలోని పలు వార్డుల్లో...
