కరోనా రోగుల సేవలో మై వేములవాడ ఛారిటబుల్ ట్రస్ట్
కరోనా లాక్ డౌన్ సమయంలో పేదలను ఆదుకోవడానికి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ నిరంతరంగా ప్రయత్నిస్తున్నది. ఈరోజు మెడికల్ ఆఫీసర్ మహేశ్ రావును కలిసి, లక్ష్మీగణపతి కాంప్లెక్స్ లో...