అధికారంలో ఉంటే రెడ్లు లేక పోతే కాపులు..
వైసీపీ నేత జగన్పై ముద్రగడ కుమార్తె క్రాంతి ఇలా సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని నలుగురు రెడ్లకు అప్పగించి ఇప్పుడు అధికారం పోగానే కాపులు గుర్తొస్తున్నారా?” అని జగన్ను ప్రశ్నించారు....
