ఒడిశాలో ముగ్గురు రష్యా పౌరులు ఒక్కొక్కరుగా మరణించిన విషయం మరింత కలకలానికి కారణం అవుతున్నది. పుతిన్ వ్యతిరేక రష్యా ఎంపీ మరియు అతని స్నేహితుడి మరణంపై ఒడిశా సిఐడి దర్యాప్తు చేస్తుండగా, మంగళవారం పారాదీప్...
నలతగా ఉందని, ఆసుపత్రికి తీసుకెళ్లాలని భార్య అడిగితే, ఇదే అవకాశం అనుకున్నాడేెమో భార్యకు తెలియకుండా ఆమె కిడ్నీ అమ్మేశాడు ఓ ప్రబుద్ధుడు. విస్మయం కలిగించిన ఈ ఘటన ఒరిస్సా రాష్ట్రంలోని మల్కాన్గిరి జిల్లాలో జరిగింది....
ఒడిశా రాజకీయాల్లో లేడీ టీచర్ మమిత మెహర్ మర్డర్ కేసు ప్రకంపనలు రేపుతోంది. కలహండి జిల్లాలో టీచర్ హత్య కేసులో ప్రధాన నిందితుడు.. గోవింద్ సాహుకు రాష్ట్ర మంత్రి దివ్యశంకర్ మిశ్రా ఆశీస్సులు ఉన్నాయని...
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కాన్వాయ్ పై గుడ్ల దాడి జరిగింది. పూరీలో రూ.331 కోట్ల శ్రీ జగన్నాథ్ పరికర్మ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన పట్నాయక్ కాన్వాయ్పై భారతీయ జనతా యువ మోర్చా...