27.7 C
Hyderabad
March 29, 2024 04: 50 AM

Tag : Earthquake

Slider జాతీయం

ఘోర భూకంపం లో 128 మంది మృతి

Satyam NEWS
నేపాల్ లో ఘోర భూకంపం సంభవించింది. ఇందులో ఇప్పటికి 128 మృతి చెందారు. శుక్రవారం రాత్రి ఈ భారీ భూకంపం సంభవించడంతో జాజర్కోట్, రుకుం పశ్చిమ జిల్లాల్లో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లింది....
Slider ప్రపంచం

టర్కీ-సిరియాలో మరోసారి భూకంపం

Satyam NEWS
టర్కీ-సిరియాలో మరోసారి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.3గా నమోదైంది. టర్కీ-సిరియా సరిహద్దు ప్రాంతంలో రెండు కి.మీ (1.2 మైళ్లు) లోతులో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మోలాజికల్...
Slider ప్రపంచం

భూకంపం: టర్కీ, సిరియాలో 4,500కి చేరిన మృతుల సంఖ్య

Bhavani
టర్కీ, సిరియాలో భూకంపం మృతుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇప్పటి వరకు 4,500కు పైగా మరణించినట్లు సమాచారం అందుతున్నది. ఒక్క టర్కీలోనే 3వేలకు పైగా చనిపోగా సిరియాలో సుమారు 1500 మంది మృత్యువాత పడ్డారు....
Slider ప్రపంచం

భూకంపాల చరిత్ర ఇది: ఎన్నో దేశాలలో భయం భయం…

Satyam NEWS
టర్కీ, ఇజ్రాయెల్, సిరియా, లెబనాన్‌లలో బలమైన భూకంపాలు ఎన్నో చాలా మేరకు విధ్వంసం సృష్టించాయి. నేడు సంభవించిన భూకంపంతో టర్కీ, సిరియాలో గరిష్ట ప్రభావం కనిపించింది. ఇప్పటివరకు ఇక్కడ 1500 మందికి పైగా మరణించారు....
Slider ప్రపంచం

టర్కీలో భూకంపం: 53 మంది మృతి

Bhavani
టర్కీ దాని సమీప దేశాలలో భూకంప ప్రకంపనలు సంభవించాయి. నూర్ద్గికి తూర్పున 23 కిలోమీటర్ల దూరంలో ప్రకంపనలు సంభవించాయి. దీని ప్రభావం సిరియా వరకు కనిపించింది. భూకంపం కారణంగా పలు భవనాలు కుప్పకూలినట్లు సమాచారం....
Slider జాతీయం

మళ్లీ కంపించిన రాజధాని ఢిల్లీ

Satyam NEWS
ఢిల్లీలో మంగళవారం మళ్లీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 2.5గా నమోదైంది. న్యూఢిల్లీకి పశ్చిమాన ఎనిమిది కిలోమీటర్ల దూరంలో 2.5 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది....
Slider ప్రపంచం

ఇండోనేషియాలో భూకంపం: 162 మంది మృతి

Satyam NEWS
ఇండోనేషియాలోని ప్రధాన ద్వీపం జావాలో సోమవారం సంభవించిన భారీ భూకంపం కారణంగా పలు ఇళ్లు కూలిపోయాయి. భూకంప సంబంధిత ప్రమాదాల కారణంగా దేశంలో ఇప్పటివరకు కనీసం 162 మంది మరణించగా, వందలాది మంది గాయపడినట్లు...
Slider జాతీయం

మళ్లీ కంపించిన హిమాచల్ ప్రదేశ్

Satyam NEWS
హిమాచల్ ప్రదేశ్‌లోని కులు, మండి జిల్లాల్లో బుధవారం రాత్రి భూకంపం సంభవించింది. రాత్రి 9:33 గంటలకు భూకంపం సంభవించింది. దాని కేంద్రం జోగిందర్‌నగర్‌లో ఐదు కిలోమీటర్ల లోతులో ఉంది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత...
Slider జాతీయం

మళ్లీ కంపించిన ఉత్తర భారత దేశం

Satyam NEWS
ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో శనివారం రాత్రి 7.58 గంటలకు భూకంపం సంభవించింది. ప్రకంపనలు ఆరంభం కాగానే ప్రజలు తమ ఇళ్లు, కార్యాలయాల నుంచి వెలుపలకు పరుగెత్తారు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం, దీని కేంద్రం నేపాల్‌లో...
Slider ముఖ్యంశాలు

నేపాల్ లో 6.3 తీవ్రతతో భూకంపం

Murali Krishna
నేపాల్‌లో భూకంపం సంభవించడంతో దిల్లీలో భారీ ప్రకంపనలు వచ్చాయి. అర్ధరాత్రి దాటాక 1.57 గంటల సమయంలో భూమి కంపించింది. రిక్టర్‌ స్కేల్‌పై 6.3 తీవ్రతగా నమోదైంది. దీంతో దిల్లీ సరిహద్దుల్లోని నోయిడా, గుడ్‌గావ్‌ ప్రాంతాల్లో...