ఉస్మానియా యూనివర్సిటీలో డిజిటల్ స్టూడియో
ఆధునిక సాంకేతికతతో ఉస్మానియా విశ్వవిద్యాలయ ఈఎంఆర్సీలో కొత్తగా అభివృద్ధి చేసిన డిజిటల్ స్టూడియోను ప్రొఫెసర్ ఆచార్య కుమార్ మొలుగరం ప్రారంభించారు. కన్సార్షియం ఫర్ ఎడ్యుకేషనల్ కమ్యూనికేషన్ డైరెక్టర్ ప్రొఫెసర్ పరీక్షత్ సింగ్ మన్హాస్, యూజీసీ...
