మహబూబ్ నగర్హోమ్

నాగర్ దొడ్డి గ్రామ వాసికి డాక్టరేట్

మల్దకల్ మండలం నాగర్ దొడ్డి గ్రామానికి చెందిన లెక్చలర్ దేవరాజుకు మంగళవారం ఉస్మానియా యూనివర్సిటీ నుండి డాక్టరేట్ పట్టా పొందారు. గ్రామంలోనే ప్రాథమిక విద్యా, పదవ తరగతి వరకు అయిజలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం చేసిన ఆయన ఇంటర్, డిగ్రీ గద్వాల జిల్లాలోని ఓ ప్రవేటు కళాశాలలో పూర్తి చేశాడు.

పాలమూరు యూనివర్సిటీలో పీజీ చేసిన ఆయన కోల్లపూర్ పీజీ కళాశాలలో లెక్చలర్ ఉద్యోగం చేస్తునే ఉస్మానియా యూనివర్సిటీలో ప్రాధమిక ఆరోగ్య సంరక్షణ రోగి సంతృప్తి అనే అంశంపై డాక్టర్ హన్నా ఆనంద్ రాజ్ గైడ్ తో పరిశోధన చేశారు.

పరిశోధన పత్రాలు పరిశీలించిన యూనివర్సిటీ అధికారులు సంతృప్తిని వ్యక్తం చేసి డాక్టరేట్ ప్రకటించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు కిష్టన్న, దివేనమ్మలు సంతోషం వ్యక్తం చేశారు. గ్రామంలోని పలువురు అభినందనలు తెలిపారు. తోటి సిబ్బంది, విద్యార్థి బృందం పైతం సంతోషం వ్యక్తం చేశారు.

Related posts

భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం అమలు చేయాలి

Satyam News

విజయవాడ లాకప్ డెత్ పై హక్కుల సంఘం ఆగ్రహం

Satyam News

తుఫాను ప్రభావంతో స్తంభించిన గన్నవరం ఎయిర్ పోర్టు

Satyam News

నిర్మాణ రంగా అభివృద్ధికి నైపుణ్యంతో కూడిన కార్మిక శక్తి

Satyam News

అయతొల్లా అలీ ఖమేనీ ని చంపేసిన అమెరికా

Satyam News

నిన్న BR నాయుడు..ఇవాళ ABN…. జగన్‌ శత్రువులు ఎవరు?

Satyam News

Leave a Comment