అంతర్జాతీయ ద్రవ్య నిధి ప్రధాన ఆర్థికవేత్త, భారతీయ-అమెరికన్ గీతా గోపినాథ్ ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఆమె మొదటి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా ఈ మధ్యే పదోన్నతి పొందారు. జనవరి 21, 2022న ఆమె...
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి సలహాదారుగా మాజీ ఐఏఎస్ అధికారి అమిత్ ఖరేను నియమించింది కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వశాఖ. ప్రధాన మంత్రి కార్యాలయంలో రెండేళ్లపాటు కాంట్రాక్టు ప్రాతిపదికపై ఈ పదవిని నిర్వహిస్తారని ప్రభుత్వం...
శనివారం హైదరాబాద్ పర్యటనకు రానున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలిసి జీహెచ్ఎంసీ అభివృద్ధి కోసం ప్రత్యేక ప్యాకేజీని అడగాలనీ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ కేంద్ర మంత్రి...