31.2 C
Hyderabad
February 11, 2025 20: 33 PM

Tag : Andhra Pradesh

Slider అనంతపురం

హాస్టళ్లలోకి బయట ఆహారం రానివ్వొద్దు

mamatha
రాష్ట్ర వ్యాప్తంగా బీసీ హాస్టళ్లు, గురుకుల పాఠశాలల్లోకి బయట ఆహారాన్ని తీసుకుకరానివ్వొద్దని బీసీ సంక్షేమ శాఖాధికారుల, హాస్టల్ సిబ్బందిని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత ఆదేశించారు....
Slider ముఖ్యంశాలు

కేంద్ర సాయంతో ప్రతిష్టాత్మక ఎయిమ్స్‌కు పునాది

mamatha
మెడికల్ సైన్స్‌లో టెక్నాలజీని వినియోగించడం ద్వారా వైద్యరంగంలో అద్భుతాలు సాధించవచ్చని, టెక్నాలజీ ద్వారా రోగుల చెంతకే వైద్య సేవలు అందించడం సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మెడికల్ సైన్స్ ఇప్పుడు మెడ్‌టెక్...
Slider గుంటూరు

డిసెంబర్ 17న 4వ తుగ్లక్ డే పాటిద్దాం

Satyam NEWS
అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య పిలుపు సర్వరోగాలకూ తెల్ల మాత్ర మందు అన్న చందంగా రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు, ఉద్యోగాల కల్పన, పరిశ్రమల ఏర్పాటు, అభివృద్ధి వంటి అన్ని అంశాలను కోల్పోవటానికి,...
Slider ముఖ్యంశాలు

సహచరుని కుటుంబానికి అండ

mamatha
గుండెపోటుతో మరణించిన 2014వ సంవత్సరం బ్యాచ్​ ఎస్సై ప్రభాకర్ రెడ్డి కుటుంబానికి ఆయన బ్యాచ్​కు చెందిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​ సబ్​ఇన్స్పెక్టర్లు అండగా నిలిచారు. 2014వ సంవత్సరం వెల్ఫేర్ ​సొసైటీ ఆధ్వర్యంలో అంతా కలిసి 25...
Slider ముఖ్యంశాలు

రేపటి నుంచి వర్షాలు కురియవచ్చు….

Satyam NEWS
ఈ నెల 19 నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర వాతావరణ శాఖ వెల్లడించింది. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం లో ఈ నెల 18 నుంచి 21 మధ్య ఋతుపవనాలు...
Slider గుంటూరు

సజ్జల వారి కొత్త నాటకం మరో బూటకం

Satyam NEWS
రాష్ట్రాన్ని మూడున్నరేళ్ళల్లో  అప్పుల కుప్పగా మార్చి, రాజధాని లేని రాష్ట్రంగా చేసిన  వైకాపా ప్రభుత్వం ఏపీని మళ్లీ తెలంగాణలో కలిపితే, ఉమ్మడి ఏపీని స్వాగతిస్తాం, విభజన బిల్లును వెనక్కి తీసుకుంటే సంతోషిస్తాం అంటూ ప్రభుత్వ...
Slider ప్రత్యేకం

ఎంపీ, ఎమ్మెల్యేలపై సీబీఐ కేసుల్లో అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్

Murali Krishna
గత ఐదేళ్లలో ప్రజాప్రతినిధులపై నమోదైన సీబీఐ కేసులు ఆంధ్రప్రదేశ్‌లోనే ఎక్కువగా ఉన్నాయని కేంద్రం తెలిపింది. లోక్‌సభలో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు డీఓపీటీ శాఖమంత్రి జితేంద్రసింగ్‌ ఈమేరకు లిఖిత పూర్వక సమాధానమిచ్చారు.2017-2021 మధ్య కాలంలో...
Slider ముఖ్యంశాలు

గ్రామంలోనే ధాన్యం కొనుగోళ్లు: రైతుల ఖాతాల్లోకి నేరుగా నిధుల జమ

mamatha
తెలంగాణ రాష్ట్రంలో వ్యసాయం దండుగ కాదు పండుగ అనే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు నాయకత్వంలో ప్రభుత్వం రైతాంగం సంక్షేమం కోసం పలు నిర్ణయాలు తీసుకోవటంతో పాటు అనేక పథకాలను ప్రకటించింది....
Slider ప్రత్యేకం

సీక్రెట్ జీవోలు ఎందుకు? విసుక్కుంటున్న అధికారులు

mamatha
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ప్రభుత్వ ఉత్తర్వులను అతి గోప్యంగా దాచి పెడుతున్నది. ఇలా జీవోలను దాచి ఉంచడం, ప్రజలకు అందుబాటులో లేకుండా చేయడం చట్టవిరుద్ధం. అయినా రాష్ట్ర ప్రభుత్వం...