గుండెపోటుతో మరణించిన 2014వ సంవత్సరం బ్యాచ్ ఎస్సై ప్రభాకర్ రెడ్డి కుటుంబానికి ఆయన బ్యాచ్కు చెందిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సబ్ఇన్స్పెక్టర్లు అండగా నిలిచారు. 2014వ సంవత్సరం వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో అంతా కలిసి 25...
ఈ నెల 19 నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వాతావరణ శాఖ వెల్లడించింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో ఈ నెల 18 నుంచి 21 మధ్య ఋతుపవనాలు...
రాష్ట్రాన్ని మూడున్నరేళ్ళల్లో అప్పుల కుప్పగా మార్చి, రాజధాని లేని రాష్ట్రంగా చేసిన వైకాపా ప్రభుత్వం ఏపీని మళ్లీ తెలంగాణలో కలిపితే, ఉమ్మడి ఏపీని స్వాగతిస్తాం, విభజన బిల్లును వెనక్కి తీసుకుంటే సంతోషిస్తాం అంటూ ప్రభుత్వ...
గత ఐదేళ్లలో ప్రజాప్రతినిధులపై నమోదైన సీబీఐ కేసులు ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువగా ఉన్నాయని కేంద్రం తెలిపింది. లోక్సభలో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు డీఓపీటీ శాఖమంత్రి జితేంద్రసింగ్ ఈమేరకు లిఖిత పూర్వక సమాధానమిచ్చారు.2017-2021 మధ్య కాలంలో...
తెలంగాణ రాష్ట్రంలో వ్యసాయం దండుగ కాదు పండుగ అనే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు నాయకత్వంలో ప్రభుత్వం రైతాంగం సంక్షేమం కోసం పలు నిర్ణయాలు తీసుకోవటంతో పాటు అనేక పథకాలను ప్రకటించింది....
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ప్రభుత్వ ఉత్తర్వులను అతి గోప్యంగా దాచి పెడుతున్నది. ఇలా జీవోలను దాచి ఉంచడం, ప్రజలకు అందుబాటులో లేకుండా చేయడం చట్టవిరుద్ధం. అయినా రాష్ట్ర ప్రభుత్వం...
ఆంధ్రప్రదేశ్లో ఏడాదిపాటు ఎదురు చూస్తున్న డీఎస్పీల బదిలీలు ఎట్టకేలకు జరిగాయి. మొత్తం 53 మంది ని బదిలీలు చూస్తు ప్రభుత్వం అత్తర్వులు జారీ చేసింది. వివరాలు ప్రస్తుతం విధులు బదిలీ స్థానం1).ఏ.నరసింహమూర్తి విజిలెన్స్ ఏసీపీ...
విశాఖపట్నం ఎయిర్ పోర్టు జోన్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బి ఎం డి ప్రసాద రావు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా సీనియర్ జర్నలిస్ట్ ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ ఫర్ సి...
కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర కర్ణాటక నుంచి ఏపీలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ కి కాంగ్రెస్ పార్టీ నేతలు ఘనస్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు...
ఆంధ్రప్రదేశ్ కు సూపర్ సైక్లోన్ ముప్పు ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో ఏపీకి భారీ వర్షాలు, వరదలు వచ్చే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది. ఈనెల 18న ఉత్తర అండమాన్ సమీపంలో ఉపరితల ఆవర్తనం...