రైల్వే బ్రిడ్జిని ఢీకొట్టి బోల్తా పడిన ట్రావెల్స్ బస్సు
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కొత్తలంకపల్లి రైల్వే బ్రిడ్జి వద్ద సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా ముసునూరు నుంచి హైదరాబాద్కు వెళ్తున్న శ్రీ కావేరి ట్రావెల్స్కు చెందిన ప్రైవేట్...
