నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా ప్రయాణిస్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఎదురుగా వస్తున్న కారును బలంగా ఢీకొట్టింది. ఈ భీకర ప్రమాదంలో కారులో...
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కొత్తలంకపల్లి రైల్వే బ్రిడ్జి వద్ద సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా ముసునూరు నుంచి హైదరాబాద్కు వెళ్తున్న శ్రీ కావేరి ట్రావెల్స్కు చెందిన ప్రైవేట్...
అమెరికాలోని చికాగో సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో భారతీయ విద్యార్థిని నవ్య గడుసు మృతి చెందింది. ఈ ప్రమాదంలో మరో ఆరుగురు గాయపడినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. ఇండియానా రాష్ట్రంలోని లేక్ కౌంటీ...
బిహార్ రాష్ట్రంలోని నలందా జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం శీతల మాత ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో కనీసం ఎనిమిది మంది మహిళలు ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. ఉదయం వేళ భారీ...
గృహప్రవేశ వేడుకలో ఫోటోదిగుతుండగా గుండెపోటుతో మహిళ కుప్పకూలిన సంఘటన ఖమ్మం లో చోటుచేసుకున్నది. ఖమ్మం నగరంలోని 3 టౌన్ ప్రాంతానికి చెందిన బొమ్మ సుస్మిత ఆమె బంధువులకు చెందిన ఓ గృహప్రవేశ వేడుకకు వెళ్ళింది....
మీరట్ లోని లిసాడీ గేట్ ప్రాంతంలో సోమవారం రాత్రి చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో ఐదుగురు చిన్నారులు సహా ఆరుగురు మృతి చెందగా, మరో మహిళ తీవ్రంగా గాయపడింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్టు పోలీసులు...