గత కొద్ది రోజులుగా అసత్య ప్రచారాలకు పాల్పడుతున్న వైసీపీ సీనియర్ లీడర్ బొత్స సత్యనారాయణకు హెరిటేజ్ సంస్థ లీగల్ నోటీసు పంపింది. తిరుమల తిరుపతి దేవస్థానాలకు ఆవు నెయ్యి సరఫరా టెండర్ పొందిన ఇండాపూర్...
వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ నిర్వహించిన ప్రెస్మీట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. హెరిటేజ్ నెయ్యి పేరుతో ఒక చీజ్ ప్యాకెట్ను చూపించారని, ఇందాపూర్ అంశంపై తప్పుదోవ పట్టించేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు...