ఎయిర్ అంబులెన్స్ కూలి 7 గురు మృతి
ఝార్ఖండ్ రాష్ట్రంలోని చత్రా జిల్లాలోని సిమారియా సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన వైమానిక ప్రమాదంలో ఎయిర్ అంబులెన్స్లో ప్రయాణిస్తున్న ఏడుగురు మృతిచెందారు. రాంచీ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఈ విమానం కూలిపోయినట్లు రాష్ట్ర ప్రభుత్వ...
