ఝార్ఖండ్లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదంపై దర్యాప్తులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఫిబ్రవరి 23న చాత్రా జిల్లా కాసియాటు గ్రామం సమీపంలో కూలిపోయిన ఈ విమాన ప్రమాదంలో మొత్తం ఏడు మంది ప్రాణాలు...
ఝార్ఖండ్ రాష్ట్రంలోని చత్రా జిల్లాలోని సిమారియా సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన వైమానిక ప్రమాదంలో ఎయిర్ అంబులెన్స్లో ప్రయాణిస్తున్న ఏడుగురు మృతిచెందారు. రాంచీ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఈ విమానం కూలిపోయినట్లు రాష్ట్ర ప్రభుత్వ...