భోగాపురం విమానాశ్రయం ప్రారంభించిన ప్రధాని మోడీ
భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారంప్రారంభించారు. ఈ విమానాశ్రయం ప్రారంభం రాష్ట్ర విమానయాన రంగంలో ఒక కీలక మైలురాయిగా నిలిచింది. విశాఖపట్నానికి సమీపంలో వ్యూహాత్మకంగా నిర్మించిన ఈ...
