ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నం రేపటితో సాకారం కాబోతోందని రాష్ట్ర పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. పాయకరావుపేటలో పోలవరం ఎడమ కాలువ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గోదావరి జలాలను...
ఉత్తరాంధ్ర జిల్లాలకు వాతావరణ శాఖ వర్షాల హెచ్చరిక జారీ చేసింది. ఈ సీజన్లో తొలిసారిగా ఉత్తరాంధ్రలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ పరిస్థితులు సూచిస్తున్నాయి. ఆగస్టు...
భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారంప్రారంభించారు. ఈ విమానాశ్రయం ప్రారంభం రాష్ట్ర విమానయాన రంగంలో ఒక కీలక మైలురాయిగా నిలిచింది. విశాఖపట్నానికి సమీపంలో వ్యూహాత్మకంగా నిర్మించిన ఈ...