Tag : #AndhraNews

ప్రత్యేకంహోమ్

పొగాకు ధరపై పచ్చి అబద్దం…. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు

Satyam News
అబద్దాలు చెప్పడం అడ్డంగా దొరికిపోవడం.. వైసీపీ అధినేతకు అలవాటైన విద్య. తాజాగా తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం పర్యటనలో.. రైతుల కోసం పోరాటం చేస్తున్నానంటూ.. అదే రైతుల ముందు అభాసుపాలయ్యారు. కూటమి ప్రభుత్వం రైతులకు వడ్డీ...
కృష్ణహోమ్

భవన నిర్మాణ అనుమతుల సరళీకరణకు క్రెడాయ్ ప్రశంసలు

Satyam News
ఆంధ్రప్రదేశ్‌లో భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియను మరింత సులభతరం చేసే దిశగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను క్రెడాయ్ (CREDAI) ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులు స్వాగతించారు. ఈ సందర్భంగా పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణను...
ప్రత్యేకంహోమ్

త్రిష పై కామెంట్ చేసిన ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్

Satyam News
ప్రముఖ సినీ నటి త్రిష పై పబ్లిక్ మీటింగ్ లో డబుల్ మీనింగ్ డైలాగ్ విసిరిన ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ ను పోలీసులు అరెస్టు చేశారు. తంజావూరులో జరిగిన డీఎంకే నిరసన సభలో...
ప్రత్యేకంహోమ్

విశాఖ స్మార్ట్ మొబిలిటీకి మాస్కోతో కీలక ఒప్పందం

Satyam News
ఆంధ్రప్రదేశ్‌లో స్మార్ట్ అర్బన్ మొబిలిటీ దిశగా కీలక ముందడుగు పడింది. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) రష్యా రాజధాని మాస్కో నగర ప్రభుత్వంతో స్మార్ట్ మొబిలిటీ, సమగ్ర పట్టణ రవాణా అభివృద్ధికి సంబంధించి...
ప్రపంచంహోమ్

యుద్ధంపై ట్రంప్ ప్రకటనతో పడిపోయిన చమురు ధరలు

Satyam News
ఒక సారి యుద్ధం కొనసాగుతుందని, మరొక సారి యుద్ధం ముగిసిందని చెబుతూ కాలక్షేపం చేస్తున్న అమెరికా అధ్యక్షడు డోనాల్డ్ ట్రంప్ అంతర్జాతీయ మార్కెట్ లో చమురు ధరలు స్థిరంగా ఉండకుండా చేస్తున్నారు. ఇరాన్‌పై మరోసారి...
ముఖ్యంశాలుహోమ్

ఫ్రెండ్షిప్ డే వేళ విశాఖలో విషాదం: బీచ్‌లో ఇద్దరు గల్లంతు

Satyam News
ఫ్రెండ్షిప్ డే సందర్భంగా విశాఖపట్నంలో విషాద ఘటన చోటుచేసుకుంది. సరదాగా బీచ్‌కు వెళ్లిన స్నేహితుల బృందంలో ఇద్దరు యువకులు సముద్ర అలల్లో గల్లంతయ్యారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. పెదజాలరిపేటకు చెందిన...
విశాఖపట్నంహోమ్

ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలు సహించం

Satyam News
ఉత్తరాంధ్ర అభివృద్ధిపై విషం చిమ్ముతూ వైసీపీ డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతోందని జనసేన పార్టీ నేత, పెందుర్తి ఎమ్మెల్యే, ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు అన్నారు. భోగాపురం అల్లూరి సీతారామరాజు...
ప్రత్యేకంహోమ్

ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టు

Satyam News
తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలపై దాడికి పాల్పడటమే కాకుండా ఒక మహిళ బట్టలు చించిన దారుణ సంఘటనకు సంబంధించి ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిని పోలీసులు అరెస్టు చేశారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం...
తూర్పుగోదావరిహోమ్

గోదావరి వరదతో మునిగిపోతున్న కోనసీమ లంక గ్రామాలు

Satyam News
వరద ఉద్ధృతి కారణంగా కోనసీమ ప్రాంతంలోని లంక గ్రామాల్లోకి గోదావరి నీరు వేగంగా ప్రవహిస్తున్నది. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు. ముమ్మిడివరం...
ప్రపంచంహోమ్

దాడులు ఆపుతా.. హోర్మోజ్ జలసంధి తెరవండి

Satyam News
ఇరాన్ పై అమెరికా చేస్తున్న యుద్ధంలో నేడు ఒక కీలక మలుపు చోటు చేసుకున్నది. అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఐదు నెలల యుద్ధానికి ముగింపు పలికే దిశగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక...