జాతీయంహోమ్ఛత్తీస్గఢ్లో భారీ పేలుడు: 10 మంది మృతిSatyam NewsApril 14, 2026 by Satyam NewsApril 14, 2026020 ఛత్తీస్గఢ్ సక్తి జిల్లాలోని వేదాంత పవర్ ప్లాంట్లో బాయిలర్ పేలడంతో 10 మంది కార్మికులు మృతి చెందగా, సుమారు 40 మంది గాయపడ్డారు. ఈ ఘటన అకస్మాత్తుగా బాయిలర్లో సాంకేతిక లోపం తలెత్తడంతో జరిగినట్లు...