Category : తెలంగాణ

హైదరాబాద్హోమ్

నారా భువనేశ్వరికి ప్రతిష్ఠాత్మక అవార్డు

Satyam News
ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్‌పర్సన్ నారా భువనేశ్వరికి ప్రతిష్ఠాత్మక డిస్టింగ్విష్డ్ అవార్డు లభించింది. భువనేశ్వరి ప్రజాసేవ , సామాజిక రంగంలో చేస్తున్న కృషిని గుర్తిస్తూ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ ఆమెను ఎంపిక చేసింది. ఈ...
మహబూబ్ నగర్హోమ్

ఘనంగా అంతర్జాతీయ బాలికల దినోత్సవం

Satyam News
ఈ రోజు మల్దకల్ మండలంలోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయం నందు మహిళ శిశు సంక్షేమ శాఖ ఆధ్యర్యంలో  అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని అవగాహన కార్యక్రమన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా బాలికలు...
హైదరాబాద్హోమ్

సీనియర్ జర్నలిస్టు కొండ లక్ష్మారెడ్డి మృతి

Satyam News
మాజీ చేవెళ్ల ఎమ్మెల్యే మరియు న్యూస్ అండ్ సర్వీసెస్ సిండికేట్ (ఎన్‌ఎస్‌ఎస్) వ్యవస్థాపక మేనేజింగ్ డైరెక్టర్ కొండ లక్ష్మా రెడ్డి వయసు సంబంధిత రోగాలతో చికిత్స పొందుతూ హైదరాబాద్‌లోని అపోలో దవాఖానలో సోమవారం ఉదయం...
వరంగల్హోమ్

మరణించిన కానిస్టేబుల్ కుటుంబానికి బీమా చెక్కు

Satyam News
రోడ్డు ప్రమాదం మరణించిన ఆర్ముడ్ రిజర్వ్ కానిస్టేబుల్ కుటుంబానికి వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ చేతుల మీదుగా 5లక్షల ప్రమాద బీమా చెక్కును కానిస్టేబుల్ భార్య కీర్తీకి అందజేశారు. వరంగల్ పోలీస్...
నిజామాబాద్హోమ్

జోర్డాన్‌లో చిక్కుకున్న తెలంగాణ కార్మికులు

Satyam News
ఉపాధి కోసం జోర్డాన్ వెళ్లి అక్కడ చిక్కుకుపోయిన 12 మంది తెలంగాణ కార్మికులను వెంటనే స్వదేశానికి రప్పించాల‌ని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి టి. హరీశ్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిర్మల్,...
ఆదిలాబాద్హోమ్

కాంగ్రెస్ వేధింపులతో బిజెపి నాయకుడు ఆత్మహత్య

Satyam News
మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం నీల్వాయి గ్రామంలో బిజెపి మండల అధ్యక్షుడు యేట మధుకర్ ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనతో బిజెపి శ్రేణులు షాక్‌కు గురయ్యాయి. స్థానిక సమాచారం ప్రకారం,...
మెదక్హోమ్

మొక్కజొన్న రైతులపై వివక్ష

Satyam News
మొక్కజొన్న రైతుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఖండిస్తూ వెంటనే మొక్కజొన్న రైతులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీమంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖ పూర్తి పాఠం ఇది: శ్రీయుత...
ఖమ్మంహోమ్

మధిర లో ఘనంగా దసరా  ఉత్సవాలు

Satyam News
మధిర లో ఘనంగా దసరా  ఉత్సవాలు జరిగాయి. ఈ ఉత్సవాలలో ముఖ్య అతిథులుగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నందిని దంపతులు పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా వారు సెమీ పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. బంజారా...
మహబూబ్ నగర్హోమ్

ప్రతి ఇంటా సుఖశాంతులు నిండాలి

Satyam News
NV పౌండేషన్, చైర్మన్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు నక్క వేణుగోపాల్ యాదవ్ దుర్గామాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండలం నర్సాయిపల్లి గ్రామంలో నర్సాయిపల్లి దుర్గామాత కమీటీ...
హైదరాబాద్హోమ్

ఫలక్‌నుమా వంతెన ప్రారంభానికి సిద్ధం

Satyam News
హైదరాబాద్‌ పాతనగరంలోని ఫలక్‌నుమా వంతెన ప్రజలకు అందుబాటులోకి రానుంది. అక్టోబర్ 3వ తేదీ, శుక్రవారం నాడు వంతెనను అధికారికంగా ప్రారంభించనున్నారు. సుమారు360 మీటర్ల పొడవు గల ఈ వంతెన నిర్మాణానికి రూ. 52 కోట్లు...